• Home » High Court

High Court

భోజ్‌శాల తీర్పుపై ఒవైసీ అసహనం.. బాబ్రీ మసీదు తీర్పుతో పోలికలున్నాయని వ్యాఖ్య

భోజ్‌శాల తీర్పుపై ఒవైసీ అసహనం.. బాబ్రీ మసీదు తీర్పుతో పోలికలున్నాయని వ్యాఖ్య

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఉన్న చారిత్రక భోజ్‌శాల సముదాయంపై ఇండోర్ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారం గతంలో వెలువడిన బాబ్రీ మసీదు-రామజన్మభూమి తీర్పును గుర్తుకు తెస్తోందన్నారు.

90 ఏళ్ల బామ్మ పరువు నష్టం కేసు.. 20 ఏళ్ల తర్వాతకి?  హైకోర్టులో ఆసక్తికర ఘటన

90 ఏళ్ల బామ్మ పరువు నష్టం కేసు.. 20 ఏళ్ల తర్వాతకి? హైకోర్టులో ఆసక్తికర ఘటన

న్యాయస్థానాల్లో కేసులు ఏళ్ల తరబడి సాగుతాయని మనకు తెలుసు. కానీ, ఏకంగా 20 ఏళ్ల తర్వాత విచారణ చేస్తామని కోర్టు ఉత్తర్వులు ఇస్తే? అది కూడా 90 ఏళ్ల వయసున్న వృద్ధురాలి విషయంలో! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, బాంబే హైకోర్టులో సరిగ్గా ఇదే జరిగింది.

జస్టిస్ లిసా గిల్‌ను కలిసిన సీఎం చంద్రబాబు..

జస్టిస్ లిసా గిల్‌ను కలిసిన సీఎం చంద్రబాబు..

ఏపీ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ లిసా గిల్‌ను సీఎం చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు.

కాళేశ్వరం తీర్పుపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్‌

కాళేశ్వరం తీర్పుపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్‌

కాళేశ్వరం ప్రాజెక్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కాళేశ్వరం కమిషన్‌పై విచారణ.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ

కాళేశ్వరం కమిషన్‌పై విచారణ.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కమిషన్‌పై దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు రేపు (బుధవారం) కీలక తీర్పు ఇవ్వనుంది. కమిషన్ ఏర్పాటు చట్టబద్ధతపై మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావు సవాల్ చేసిన నేపథ్యంలో ఈ తీర్పుపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక ఆదేశాలు: స్పీకర్‌ సహా 9 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు

ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక ఆదేశాలు: స్పీకర్‌ సహా 9 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు

బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 9 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

మా అనుమతి లేకుండాకూల్చివేతలొద్దు!

మా అనుమతి లేకుండాకూల్చివేతలొద్దు!

జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారం జారీ చేసిన స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ మార్గదర్శకాలను తమకు సమర్పించే వరకు అక్రమ నిర్మాణాల విషయంలో హైడ్రా ఎలాంటి చర్యలకు దిగవద్దని హైకోర్టు స్పష్టం చేసింది....

ఢిల్లీ లిక్కర్‌ కేసు.. హైకోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన కేజ్రీవాల్‌

ఢిల్లీ లిక్కర్‌ కేసు.. హైకోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన కేజ్రీవాల్‌

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు విచారణనుంచి జస్టిస్‌ స్వర్ణకాంత శర్మను తొలగించాలని కోరుతూ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ హైకోర్టులో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. సోమవారం హైకోర్టు పిటిషన్‌పై విచారణ జరిపింది.

సీఎం భార్య పాస్‌పోర్ట్ వివాదం.. పవన్ ఖేడాకు ముందస్తు బెయిలు

సీఎం భార్య పాస్‌పోర్ట్ వివాదం.. పవన్ ఖేడాకు ముందస్తు బెయిలు

కాంగ్రెస్ నేత పవన్ ఖేడా (Pawan Khera)కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు కోర్టు వారం రోజుల పాటు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రిణికి భూయాన్ శర్మకు మూడు పాస్‌పోర్టులు ఉన్నాయంటూ ఖేడా చేసిన ఆరోపణలు వివాదాస్పదమయ్యాయి.

ఎమ్మెల్యే హరీశ్ రావుకి భారీ ఊరట.. ఆ పర్యటనకు అనుమతులిచ్చిన హైకోర్టు..

ఎమ్మెల్యే హరీశ్ రావుకి భారీ ఊరట.. ఆ పర్యటనకు అనుమతులిచ్చిన హైకోర్టు..

సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. హరీశ్ రావుకు వనపర్తి జిల్లాలో పర్యటించేందుకు అనుమతినిస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి