ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

డీఎస్సీ సిలబస్‌ సవరించాలి: ఏపీటీఎఫ్- అమరావతి

ABN, Publish Date - Apr 21 , 2025 | 03:50 AM

ఏపీటీఎఫ్-అమరావతి అధ్యక్షుడు సీవీ ప్రసాద్‌ మెగా డీఎస్సీ సిలబస్‌ను పదో తరగతి వరకు మాత్రమే సవరించాలని కోరారు. స్కూల్‌ అసిస్టెంట్లు పదో తరగతి వరకు బోధన చేయడంతో, సిలబస్‌ను మార్చాలని అన్నారు.

అమరావతి, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీలో స్కూల్‌ అసిస్టెంట్లకు సిలబస్‌ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు కాకుండా పదో తరగతి వరకు మాత్రమే ఉండేలా సవరించాలని ఏపీటీఎఫ్-అమరావతి అధ్యక్షుడు సీవీ ప్రసాద్‌ కోరారు. స్కూల్‌ అసిస్టెంట్లు పదో తరగతి వరకు మాత్రమే బోధన చేస్తారని, అందువల్ల సిలబస్‌ మార్చాల్సిన అవసరం ఉందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - Apr 21 , 2025 | 03:50 AM