ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు

ABN, Publish Date - Apr 18 , 2024 | 11:56 AM

విశాఖ: ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. అధికార వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. విశాఖ మధురవాడ టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఆధ్వర్యంలో 300 మంది పసుపు కండువాలు కప్పుకున్నారు.

విశాఖ: ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (YCP) భారీ షాక్ (Big Shock)తగిలింది. అధికార వైసీపీ నుంచి టీడీపీ (TDP)లోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. విశాఖ మధురవాడ టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasarao), ఆధ్వర్యంలో 300 మంది పసుపు కండువాలు కప్పుకున్నారు. జగన్ (Jagan) ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి.. ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఏపీ ప్రజలను మోసం చేసారంటూ గంటా శ్రీనివాసరావు విమర్శించారు. వైసీపీకి చెందిన నేతలు ఓట్ల కోసం వస్తే వారిని నిలదీయాలని గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి.

గులకరాయి పేరుతో జగన్ డ్రామాలు: బాబు

బోండా ఉమ వైపు గులకరాయి గురి..

భద్రాచలంలో శ్రీ రామ మహా పట్టాభిషేక మహోత్సవం.

Updated Date - Apr 18 , 2024 | 12:04 PM

Advertising
Advertising