ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Vijayawada Hotel Attack: పరాకాష్టకు చేరిన హోటల్ నిర్వాకం.. దోశ కోసం వెళ్తే దాడి

ABN, Publish Date - Sep 15 , 2025 | 08:18 PM

విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. ఆర్డర్ ఇచ్చిన దోశ కాకుండా వేరే దోశ ఇచ్చారేంటని ప్రశ్నించినందుకు కస్టమర్‌పై హోటల్ నిర్వాహకులు విచక్షణారహితంగా కత్తితో దాడి చేశారు.

విజయవాడ: వైఎస్ఆర్ కాలనీలో ఓ హోటల్ నిర్వాకం పరాకాష్టకు చేరింది. హోటల్‌లో ఉప్మా దోశ పార్సిల్ కోసం ఓ వ్యక్తి వెళ్లాడు. అయితే, ఆర్డర్ ఇచ్చిన దోశ కాకుండా వేరే దోశ ఇచ్చారేంటని ప్రశ్నించినందుకు కస్టమర్‌పై హోటల్ నిర్వాహకులు కత్తితో దాడి చేశారు.

Updated Date - Sep 15 , 2025 | 08:18 PM