• Home » Vijayawada

Vijayawada

త్వరలో విజయవాడ రైల్వేస్టేషన్ మోడ్రనైజేషన్ పూర్తి: ఎంపీ కేశినేని శివనాథ్

త్వరలో విజయవాడ రైల్వేస్టేషన్ మోడ్రనైజేషన్ పూర్తి: ఎంపీ కేశినేని శివనాథ్

ఇండియాలోనే పీపీపీ మోడల్‌లో విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయబోతున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై రైల్వే డీఆర్ఎంతో ఎంపీ భేటీ అయ్యారు.

రౌడీ షీటర్ అంతిమయాత్రలో గంజాయి బ్యాచ్ హల్‌చల్

రౌడీ షీటర్ అంతిమయాత్రలో గంజాయి బ్యాచ్ హల్‌చల్

రౌడీషీటర్ అంతిమయాత్రలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లు హల్‌చల్ చేశాయి. విజయవాడలో రౌడీ షీటర్ పండు అలియాస్ పావురం అంతిమ యాత్రలో గంజాయి బ్యాచ్ బీభత్సం సృష్టించారు.

బడ్జెట్ ప్రతులతో కనక దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

బడ్జెట్ ప్రతులతో కనక దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

ఏపీ 2026-27 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ అధికారులు బడ్జెట్‌ ప్రతులను దుర్గమ్మ సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.

నాలుగు నెలలు వరుస ముహూర్తాలు.. 19 నుంచి పెళ్లి సందడి

నాలుగు నెలలు వరుస ముహూర్తాలు.. 19 నుంచి పెళ్లి సందడి

ధనుర్మాసం.. మౌడ్యమితో శుభ ముహూర్తాలు లేక వివాహాలు జరగలేదు. ముహూర్తాలు లేక వివాహాలు నిలిచి పోయిన వారికి ఇది శుభవార్తే. ఈ నెల 19వ తేదీ నుంచి వరుస ముహూర్తాలతో పెళ్లి సందడి ప్రారంభం కానుంది.

విజయవాడలో అర్ధరాత్రి చీకటి దందా! ఏజెంట్ల ముసుగులో 'అంగడియ' మాఫియా?

విజయవాడలో అర్ధరాత్రి చీకటి దందా! ఏజెంట్ల ముసుగులో 'అంగడియ' మాఫియా?

విజయవాడలో అంగడియ దందా అదిరిపోతోంది. కొందరు నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. బిల్లులు లేని బంగారం, వెండి బ్రిక్స్ కుప్పలు కుప్పలుగా బయటపడుతున్నాయి.

5 లక్షల మైక్రో ఎంటర్‌ప్రైజ్‌ల లక్ష్యం కోసం ప్రణాళిక సిద్ధం చేయండి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

5 లక్షల మైక్రో ఎంటర్‌ప్రైజ్‌ల లక్ష్యం కోసం ప్రణాళిక సిద్ధం చేయండి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

ఈ ఏడాది 5 లక్షల మైక్రో ఎంటర్‌ప్రైజ్‌ల లక్ష్యాన్ని సాధించేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గతేడాది ఒక లక్ష మైక్రో ఎంటర్‌ప్రైజ్‌ల లక్ష్యాన్ని సాధించినందుకు ప్రాజెక్ట్ డైరెక్టర్లను మంత్రి అభినందించారు.

అమరావతిలో 41 కంపెనీలు

అమరావతిలో 41 కంపెనీలు

రాజధాని అమరావతిలో పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పనపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. సోమవారం జరిగిన మంత్రులు- కార్యదర్శుల మూడో సమావేశంలో దీనిని స్పష్టం చేసింది.

మహాశివరాత్రికి 618 బస్సుల ఏర్పాటు

మహాశివరాత్రికి 618 బస్సుల ఏర్పాటు

మహాశివరాత్రి సందర్భంగా పల్నాడు, గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల నుంచి కోటప్పకొండకు వచ్చే భక్తుల సౌకర్యార్ధం 618 బస్సులు ఏర్పాటు చేస్తున్నామని డీపీటీవో టీ అజిత కుమారి తెలిపారు.

అగ్రస్థానంలో.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం

అగ్రస్థానంలో.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం

రాష్ట్రంలోని నియోజకవర్గాల ప్రగతిపై ఏపీ ప్రభుత్వం సోమవారం అమరావతిలో నివేదిక విడుదల చేసింది. మొదటి స్థానంలో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నిలిచింది.

ఐటీ విప్లవం హైదరాబాద్‌దైతే.. క్వాంటం విప్లవం ఏపీదే: మంత్రి నారా లోకేష్

ఐటీ విప్లవం హైదరాబాద్‌దైతే.. క్వాంటం విప్లవం ఏపీదే: మంత్రి నారా లోకేష్

విజయవాడలో జరిగిన 'వికసిత్ భారత్ బడ్జెట్ 2026' సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశ ఐటీ విప్లవానికి హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా నిలిస్తే.. రాబోయే రోజుల్లో ప్రపంచ 'క్వాంటం విప్లవానికి' అమరావతి ప్రధాన కేంద్రంగా మారుతుందని లోకేష్ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి