ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: మీకు అండగా మేము ఉన్నాం.. ఉగ్రవాదులని ఏరిపాడేయండి..

ABN, Publish Date - May 02 , 2025 | 05:15 PM

అమరావతి రాజధాని పున:ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉగ్రవాదం గురించి స్పందించారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి పీఎం మోదీ, కేంద్రం తీసుకునే నిర్ణయాలకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు.

అమరావతి రాజధాని పున:ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి కార్యక్రమానికి మోదీని పిలవడాని వెళ్లిన సమయంలో దేశ ప్రజలు ఉగ్రదాడిలో చనిపోయారన్న ఆవేదనను ఆయనలో చూశానన్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదం గురించి ఆయన స్పందిస్తూ.. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి పీఎం మోదీ, కేంద్రం తీసుకునే నిర్ణయాలకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు.

Updated Date - May 02 , 2025 | 05:30 PM