ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రాజమండ్రిలో ఉద్రిక్తత

ABN, First Publish Date - 2025-03-25T16:06:39+05:30

Harassment Allegations: కిమ్స్ ఏజీఎం వేధింపులు తాళలేక ట్రైనీ డాక్టర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఏజీఎంపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ట్రైనీ డాక్టర్ బంధువులు ఆందోళనకు దిగారు.

రాజమండ్రి, మార్చి 25: రాజమండ్రిలో (Rajahmundry) ఉద్రిక్తత చోటు చేసుకుంది. కిమ్స్ బొల్లినేని ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. ఆస్పత్రి ఏజీఎం దీపక్ వేధింపులు తాళలేక ట్రైనీ డాక్టర్ ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు యత్నించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ట్రైనీ డాక్టర్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స పొందుతోంది. కిమ్స్ ఏజీఎం దీపక్‌కు అరెస్ట్ చేయాలంటూ బాధితురాలి బంధువులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.


ఇవి కూడా చదవండి..

YS Sharmila Petrol Tax Criticism: వాటి ధరలు ఎప్పుడు తగ్గిస్తారు.. కూటమి సర్కార్‌కు షర్మిల ప్రశ్న

Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ

Read Latest AP News And Telugu News

Updated Date - 2025-03-25T16:06:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising