ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ చ*నిపోయాడా ..?

ABN, Publish Date - May 08 , 2025 | 10:36 PM

గతంలో ఉగ్రవాదులను విడిచి పెట్టి భారత్ తప్పు చేసిందా? పాకిస్థాన్‌పై భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌లో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కుటుంబలో 10 మంది సభ్యులతోపాటు నలుగురు సన్నిహితులు మరణించారు. ఈ మేరకు జైషే మహమ్మద్ ఓ ప్రకటన విడుదల చేసింది. పాకిస్థాన్‌లోని బహవల్‌పూర్‌లోని సుబానీ మసీద్‌పై జరిగిన దాడిలో మసూద్ అజర్ బంధువులు సైతం మరణించారు.

గతంలో ఉగ్రవాదులను విడిచి పెట్టి భారత్ తప్పు చేసిందా? పాకిస్థాన్‌పై భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌లో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కుటుంబలో 10 మంది సభ్యులతోపాటు నలుగురు సన్నిహితులు మరణించారు. ఈ మేరకు జైషే మహమ్మద్ ఓ ప్రకటన విడుదల చేసింది. పాకిస్థాన్‌లోని బహవల్‌పూర్‌లోని సుబానీ మసీద్‌పై జరిగిన దాడిలో మసూద్ అజర్ బంధువులు సైతం మరణించారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 08 , 2025 | 10:36 PM