ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రైల్వే ట్రాక్‌పైకి భారీగా వరద నీరు.. నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు

ABN, Publish Date - Aug 27 , 2025 | 02:06 PM

ఆంధ్ర, ఒడిశా బోర్డర్‌లో కుంభవృష్టి కారణంగా.. వరద పోటెత్తుతోంది. జగదల్‌పూర్-కిరండోల్ మధ్య రైల్వే ట్రాక్‌పై వరద నీరు ప్రవాహం కొనసాగుతోంది.

ఆంధ్ర, ఒడిశా బోర్డర్‌లో కుంభవృష్టి కారణంగా.. వరద పోటెత్తుతోంది. జగదల్‌పూర్-కిరండోల్ మధ్య రైల్వే ట్రాక్‌పై వరద నీరు ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ట్రాక్‌పై భారీగా వరద నీరుతోపాటు మట్టి చేరింది. దీంతో జగదల్‌పూర్, కిరండోల్ మధ్య రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

పుష్ప సినిమాను మించి గంజాయి స్మగ్లింగ్..ఇద్దరు మహిళలు అరెస్ట్

నేరచరితుల ఆటకట్టు సాధ్యమేనా?

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 27 , 2025 | 02:11 PM