ఆంధ్రజ్యోతి ప్రింటింగ్ ప్రెస్లో ఘనంగా దసరా శరన్నవరాత్రులు..
ABN, Publish Date - Sep 22 , 2025 | 04:19 PM
ఆంధ్రజ్యోతి ప్రింటింగ్ ప్రెస్లో దసరా శరన్నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. కూకట్పల్లి ప్రశాంతినగర్లో ఆంధ్రజ్యోతి ప్రింటింగ్ ప్రెస్లో నిర్వహించిన దుర్గాపూజలో ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ ఆదిత్య, శృతికీర్తి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హైదరాబాద్: ఆంధ్రజ్యోతి ప్రింటింగ్ ప్రెస్లో దసరా శరన్నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. కూకట్పల్లి ప్రశాంతినగర్లో ఆంధ్రజ్యోతి ప్రింటింగ్ ప్రెస్లో నిర్వహించిన దుర్గాపూజలో ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ ఆదిత్య, శృతికీర్తి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రుల్లో తొలిరోజు బాలాత్రిపుర సుందరి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి పూజలు చేశారు.
ఇవి కూడా చదవండి..
ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ
ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News
Updated Date - Sep 22 , 2025 | 04:19 PM