ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అమరావతి లో సొంత ఇంటికి భూమి పూజ చేయనున్న సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Apr 08 , 2025 | 09:36 PM

అమరావతిలో సీఎం చంద్రబాబు తన సొంత ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. సుమార్ 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఇంటిని నిర్మిస్తున్నారు. వెలగపూడి రైతుల నుంచి ఈ భూమిని సీఎం చంద్రబాబు కొనుగోలు చేశారు. ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 8.00 నుంచి 8.30 గంటల మధ్య ఈ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులతోపాటు బంధువులు సైతం హాజరుకానున్నారు. ఈ నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ సైతం ఇప్పటికే సిద్దం చేసినట్లు తెలుస్తోంది.

అమరావతిలో సీఎం చంద్రబాబు తన సొంత ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. సుమార్ 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఇంటిని నిర్మిస్తున్నారు. వెలగపూడి రైతుల నుంచి ఈ భూమిని సీఎం చంద్రబాబు కొనుగోలు చేశారు. ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 8.00 నుంచి 8.30 గంటల మధ్య ఈ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులతోపాటు బంధువులు సైతం హాజరుకానున్నారు. ఈ నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ సైతం ఇప్పటికే సిద్దం చేసినట్లు తెలుస్తోంది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 08 , 2025 | 09:36 PM