ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హైదరాబాద్ శిల్పారామంలో ఛాప్ 2025

ABN, Publish Date - Sep 13 , 2025 | 10:15 PM

హైదరాబాద్ శిల్పారామంలో ఛాప్ 2025 జాతీయ స్థాయి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నిఫ్ట్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుంది.

హైదరాబాద్ శిల్పారామంలో ఛాప్ 2025 జాతీయ స్థాయి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నిఫ్ట్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుంది. దీనిలో భారతీయ హస్తకళలకు కొత్త దిశ నిర్దేశం చేయనున్నారు. కొత్త తరానికి సంప్రదాయ కళలు, ఆధునీక టెక్నాలజీ, డిజైన్ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కళాకారులు ప్రదర్శనలు, సంస్కృతిక చర్చలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ కార్యక్రమానికి ఏబీఎన్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలు మీడియా పార్టనర్‌గా వ్యవహరిస్తున్నాయి.

Updated Date - Sep 13 , 2025 | 10:19 PM