ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అమరావతి నిర్మాణానికి కేంద్రం 4వేల కోట్ల నిధులు విడుదల

ABN, Publish Date - Apr 07 , 2025 | 09:49 PM

రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 4285 కోట్లు విడుదల చేసింది. రాజధానిలో నిర్మాణ పనుల కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నిధుల నుంచి 25 శాతం నిధులను విడుదల చేసింది.అందులో కేంద్రం వాట రూ. 750 కోట్లు. అమరావతిలో పనులు ప్రారంభమవుతోన్నందున 25 శాతం నిధులను అడ్వాన్సుడుగా ఇవ్వాలని సీఆర్‌డీఏ కోరింది. ఈ నేపథ్యంలో ఈ నిధులను కేంద్రం విడుదల చేసింది.

రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 4285 కోట్లు విడుదల చేసింది. రాజధానిలో నిర్మాణ పనుల కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నిధుల నుంచి 25 శాతం నిధులను విడుదల చేసింది.అందులో కేంద్రం వాట రూ. 750 కోట్లు. అమరావతిలో పనులు ప్రారంభమవుతోన్నందున 25 శాతం నిధులను అడ్వాన్సుడుగా ఇవ్వాలని సీఆర్‌డీఏ కోరింది. ఈ నేపథ్యంలో ఈ నిధులను కేంద్రం విడుదల చేసింది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 07 , 2025 | 09:49 PM