ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సురవరంతో జానారెడ్డి భేటీ

ABN, Publish Date - May 11 , 2025 | 05:31 AM

సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌ రెడ్డితో శనివారం కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు కుందూరు జానారెడ్డి భేటీ అయ్యారు.

హైదరాబాద్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌ రెడ్డితో శనివారం కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు కుందూరు జానారెడ్డి భేటీ అయ్యారు. సీపీఐ జాతీయ సమితి సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తదితర నాయకులతో కలిసి జానారెడ్డి.. సురవరం నివాసానికి వెళ్లి పరామర్శించారు. సురవరం ఆరోగ్యం, యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొంతసేపు వారు రాజకీయ విషయాలపై చర్చించుకున్నారు.

Updated Date - May 11 , 2025 | 05:31 AM