ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kishan Reddy: ఎంపీ రఘునందన్‌కు కిషన్‌ రెడ్డి పరామర్శ

ABN, Publish Date - Jul 01 , 2025 | 04:18 AM

పార్లమెంటు సభ్యుడు రఘునందన్‌ రావును సోమవారం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పరామర్శించారు.

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటు సభ్యుడు రఘునందన్‌ రావును సోమవారం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పరామర్శించారు. ఆయన. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా శుక్రవారం నుంచి రఘనందన్‌రావు ఆర్థోపెడిక్‌ సమస్యతో బాధ పడుతూ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Updated Date - Jul 01 , 2025 | 04:18 AM