• Home » Raghunandan Rao

Raghunandan Rao

Raghunandan Rao: ఢిల్లీ బాంబు పేలుళ్లు.. వారిపై రఘునందన్ రావు ఫైర్

Raghunandan Rao: ఢిల్లీ బాంబు పేలుళ్లు.. వారిపై రఘునందన్ రావు ఫైర్

ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ల ఘటనపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బాంబులు పేల్చాలని ఓ వర్గం వాళ్లు కుట్ర పన్నారని ఆరోపించారు.

MP Raghunandan Rao: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‏లకు ఓటేస్తే.. మూసీలో వేసినట్లే

MP Raghunandan Rao: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‏లకు ఓటేస్తే.. మూసీలో వేసినట్లే

త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కమలం జెండా ఎగిరితీరుతుందని బీజేపీ మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు ఓటు వేస్తే అది మూసీ నదిలో వేసినట్లేనని ఆయన అభివర్ణించారు.

Raghunandan On FTL Construction Issue:  ఆదిత్య వింటేజ్ నిర్మాణాలపై ఎంపీ రఘునందన్ ఫైర్

Raghunandan On FTL Construction Issue: ఆదిత్య వింటేజ్ నిర్మాణాలపై ఎంపీ రఘునందన్ ఫైర్

పేదోడి ఇండ్లను అడ్డగోలుగా కూలగొడుతున్నారని...పెద్దలకు ఎలా అనుమతులు ఇస్తారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కి చిత్త శుద్ధి ఉంటే ఈ నిర్మాణాన్ని ఆపాలన్నారు. నిర్మాణం ఆపకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.

Raghunandan Rao Fires on Congress: స్థానిక ఎన్నిక.. కాంగ్రెస్ కన్ఫ్యూజన్‌లో ఉంది.. రఘునందన్ రావు సెటైర్లు

Raghunandan Rao Fires on Congress: స్థానిక ఎన్నిక.. కాంగ్రెస్ కన్ఫ్యూజన్‌లో ఉంది.. రఘునందన్ రావు సెటైర్లు

దసరా సెలవుల్లో కూడా ఉద్యోగులతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పని చేయిస్తోందని.. ఈ ఆలోచనను విరమించుకోవాలని బీజేపీ మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు కోరారు. ఉద్యోగులను దసరా సెలవుల్లో కూడా పని చేయించడం సరికాదని చెప్పుకొచ్చారు.

MP Raghunandan Fires on Congress: కాంగ్రెస్ ప్రజలపై పన్నుల భారం మోపింది: ఎంపీ రఘునందన్‌రావు

MP Raghunandan Fires on Congress: కాంగ్రెస్ ప్రజలపై పన్నుల భారం మోపింది: ఎంపీ రఘునందన్‌రావు

జీఎస్టీ రూపంలో గతంలో ప్రజలపై విపరీతమైన భారాలు వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు మండిపడ్డారు. గతంలో కాఫీ మీద కూడా జీఎస్టీ 28 శాతం ఉండేదని రఘునందన్‌రావు గుర్తుచేశారు.

 Kishan Reddy Wishes on CP Radhakrishnan:  సీపీ రాధాకృష్ణన్‌.. నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిశలు శ్రమించారు: కిషన్‌రెడ్డి

Kishan Reddy Wishes on CP Radhakrishnan: సీపీ రాధాకృష్ణన్‌.. నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిశలు శ్రమించారు: కిషన్‌రెడ్డి

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. సాధారణ కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించి క్రమశిక్షణతో, అకుంఠిత దీక్షతో నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిశలు శ్రమించి ఇవాళ ఉపరాష్ట్రపతిగా విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్‌ జీవితం స్ఫూర్తిదాయకని కిషన్‌రెడ్డి కొనియాడారు.

Raghunandan Rao: ఆ పంచాయితీల్లోకి మేము వెళ్లం

Raghunandan Rao: ఆ పంచాయితీల్లోకి మేము వెళ్లం

కేసీఆర్‌ కుటుంబ, అవినీతి పంచాయితీల్లోకి తాము వెళ్లబోమని మెదక్‌ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు చెప్పారు. మోకిలా ప్రాజెక్టు తప్ప కవిత కొత్తగా చెప్పిన విషయం ఏమీ లేదని అన్నారు.

TBJPs Preparatory Meeting: బీజేపీ అధ్యక్షుడు రాం చందర్ రావుకు అవమానం

TBJPs Preparatory Meeting: బీజేపీ అధ్యక్షుడు రాం చందర్ రావుకు అవమానం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం టీబీజేపీ సన్నాహక సమావేశం సాక్షిగా తెలంగాణ బీజేపీలో విభేదాలు బయటపడ్డాయి. టీబీజేపీ చీఫ్‌గా రాంచందర్‌రావు పేరుకు బదులుగా.. పదే పదే కిషన్‌రెడ్డి పేరును ప్రస్తావించారు ఎంపీ రఘునందన్‌రావు.

MP Raghunandan Rao: జలమయమైన రామాయంపేట.. ఎంపీ రఘునందన్ పర్యటన

MP Raghunandan Rao: జలమయమైన రామాయంపేట.. ఎంపీ రఘునందన్ పర్యటన

మెదక్ జిల్లా రామాయంపేటలోని వరద బాధిత ప్రాంతాల్లో ఎంపీ రఘునందన్ రావు పర్యటించారు. సిద్దిపేట - రామాయంపేట 765 డీజీ జాతీయ రహదారిపై నందిగామ వద్ద కల్వర్టు కుంగడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని తెలిపారు.

MP Raghunandan Rao: తప్పుడు వార్తలు రాయవద్దు..

MP Raghunandan Rao: తప్పుడు వార్తలు రాయవద్దు..

తప్పుడు వార్తలు రాయవద్దని, ఎవరి చేతుల్లో బలిపశువు కావద్దని మెదక్‌ ఎంపీ ఎం.రఘునందన్‌రావు జర్నలిస్టులకు సూచించారు. ఏదైనా అంశంపై కథనం రాసే ముందు సంబంధిత వ్యక్తుల వివరణ తీసుకోవాలని, వారు మాట్లాడడానికి స్పందించకపోతే స్పందించడం లేదని రాయాలని ఆయన సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి