ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kavitha: వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే నోటీసులు

ABN, Publish Date - May 27 , 2025 | 04:43 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే బీఆర్‌ఎస్‌ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చిందని ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు.

  • ఇబ్బందులెన్ని పెట్టినా కేసీఆర్‌ సైనికులు నిలబడగలరు: కవిత

హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే బీఆర్‌ఎస్‌ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చిందని ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయ క్రీడలో భాగంగానే ఈ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టమవుతోందన్నారు. తమ పార్టీ నాయకులకు వరుసగా నోటీసులు జారీ చేయడాన్ని రాజకీయ దురుద్దేశంగా ఆమె ‘ఎక్స్‌’లో అభివర్ణించారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా, కేసీఆర్‌ సైనికులు తట్టుకొని నిలబడగలరని కవిత స్పష్టం చేశారు.


Also Read:

సైంటిస్టులు అద్భుత ఆవిష్కరణ.. 'సూపర్-విజన్' లెన్స్‌తో చీకట్లోనూ చూసేయచ్చు..

సన్నగా, బలహీనంగా ఉన్నారా? ఫిట్‌నెస్ మంత్ర ఇదే..

For More Health News and Telugu News..

Updated Date - May 27 , 2025 | 04:43 AM