• Home » ACB

ACB

పంచాయతీరాజ్ ఉద్యోగి ఆస్తులపై ఏసీబీ రైడ్స్.. ఇరు తెలుగు రాష్ట్రాల్లో సోదాలు..

పంచాయతీరాజ్ ఉద్యోగి ఆస్తులపై ఏసీబీ రైడ్స్.. ఇరు తెలుగు రాష్ట్రాల్లో సోదాలు..

ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో విశాఖకు చెందిన పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగి కె.శ్రీనివాసరావు నివాసాల్లో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి ప్రాంతంలో ఏకకాలంలో ఈ దాడులు జరుగుతున్నాయి.

ఏసీబీ రైడ్స్.. సచివాలయ అడ్మిన్ గుట్టు రట్టు

ఏసీబీ రైడ్స్.. సచివాలయ అడ్మిన్ గుట్టు రట్టు

విశాఖపట్నం నగరంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ఓ సచివాలయ ఉద్యోగి.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

దర్శి మున్సిపల్ కమిషనర్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. అక్రమాస్తులపై ఆరా

దర్శి మున్సిపల్ కమిషనర్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. అక్రమాస్తులపై ఆరా

దర్శి మున్సిపల్ కమిషనర్ మహేశ్వర రావు నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు కీలక డాక్యుమెంట్లను ఏసీబీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఏసీబీ మెరుపు సోదాలు.. వాటిపై అధికారుల ఫోకస్..

ఏసీబీ మెరుపు సోదాలు.. వాటిపై అధికారుల ఫోకస్..

ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం మెరుపు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారంతో ఒకే రోజు ఇద్దరు ప్రభుత్వోద్యోగుల ఇళ్లలో ఏకకాలంలో రైడ్స్ నిర్వహించారు.

నెల్లూరు జిల్లాలో ఏసీబీ అధికారుల సోదాలు..

నెల్లూరు జిల్లాలో ఏసీబీ అధికారుల సోదాలు..

నెల్లూరు జిల్లా నాయుడుపేట అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు ఆదివారం మెరుపు సోదాలు నిర్వహించారు. లంచం తీసుకుంటూ పోలీసు సిబ్బంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.

ఆదాయానికి మించి ఆస్తులు.. వరంగల్ డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు..

ఆదాయానికి మించి ఆస్తులు.. వరంగల్ డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు..

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గత నెలలో లంచం తీసుకుంటూ డిప్యూటీ కలెక్టర్ వెంకట్‌ రెడ్డి ఏసీబీకి చిక్కారు.

ACB: విద్యాశాఖ ఏడీ ఆస్తులు రూ.1.60కోట్లు

ACB: విద్యాశాఖ ఏడీ ఆస్తులు రూ.1.60కోట్లు

మదనపల్లె డీఈవో కార్యాలయంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న నాగిశెట్టి రాజశేఖర్‌ ఆస్తులు రూ.1.60కోట్లు వున్నట్లు ఏసీబీ అధికారులు లెక్కగట్టారు.

పరకామణి చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..

పరకామణి చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..

తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో జరిగిన చోరీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన నిందితుడు రవికుమార్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులపై ఏసీబీ ఒక మధ్యంతర నివేదికను విడుదల చేసింది.

ACB RaidS: ఏపీలో ఏసీబీ సోదాలు.. ఆ శాఖపై అధికారుల ఫోకస్

ACB RaidS: ఏపీలో ఏసీబీ సోదాలు.. ఆ శాఖపై అధికారుల ఫోకస్

అవినీతిపై ఉక్కుపాదం మోపేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి ఆరోపణలు ఎక్కువగా రావడంతో ఏసీబీ సోదాలపై స్పెషల్ ఫోకస్‌ పెట్టింది.

CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి

CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్ కు ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. రూ.10 వేల పూచికత్తుతో పాస్‌పోర్టు ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. అయితే మార్చి 3లోగా పాస్‌పోర్టు తిరిగి అప్పగించాలని కోర్టు ఆదేశించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి