Home » ACB
మూడు నెలల కిందటే ఏసీబీ కేసు నమోదై ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ సీఐ గుండేటి రాముపై గురువారం ...
హైదరాబాద్లో మరోసారి ఏసీబీ అధికారుల సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది.
ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిపై అవినీతి, అక్రమాస్తుల ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ దర్యాప్తును ఏసీబీ అధికారులు ముమ్మరం చేశారు.
ల్యాండ్స్ అండ్ సర్వే విభాగంలోని మల్టీ జోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావును ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
అవినీతి, భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టారని పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగుతున్నారు. తాజాగా ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
హైదరాబాద్లో మరోసారి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ మల్టీజోన్ 2 కొంకరి నరహరి ఇంట్లో అధికారులు తనిఖీలు చేశారు.
లంచం తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులను పట్టుకోవడానికి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ట్రాప్ చేయడం ఆనవాయితీ. అయితే ట్రాప్ల నుంచి మొదలైన ఏసీబీ వేట..
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు ఆస్ట్రేలియా తరఫున భారత సంతతి క్రికెటర్ నిఖిల్ చౌదరి ఎంపికయ్యాడు. అతడికి తుది జట్టులో స్థానం లభిస్తే 6 దశాబ్దాల తర్వాత ఆసీస్కు ప్రాతినిధ్యం వహించిన మొదటి ఇండియన్ ఆసీస్ క్రికెటర్ అవుతాడు.
రహదారులు, భవనాల శాఖలో భారీ అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. మంగళవారం ఆర్అండ్బీ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) మోహన్నాయక్, ఆయన బంధువుల....
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు, సస్పెన్షన్ వేటుపడ్డ అదనపు ఎస్పీ భుజంగరావు, ఆయన బినామీలు, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ అధికారులు బుధవారం ఏకకాలంలో సోదాలు ...