Home » ACB
హైదరాబాద్లో డీఎస్పీ భీమ్ రెడ్డి అక్రమాస్తుల కేసు కీలక మలుపు తిరిగింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న భీమ్ రెడ్డిని ఏసీబీ అధికారులు రెండు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
ఫార్ములా-ఈ రేస్ కేసు విచారణలో భాగంగా నాంపల్లి ఏసీబీ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ విచారణకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు హాజరయ్యారు.
పశ్చిమ బెంగాల్లో భారీగా అవినీతి సొమ్ము బయటపడింది. ఓ మాజీ బస్సు డ్రైవర్ ఇంట్లో బయటపడిన ఈ నగదును లెక్కించే క్రమంలో ఏకంగా 5 కౌంటింగ్ మెషీన్లు విఫలం కావడం విశేషం.
తెలంగాణలో అవినీతి నిర్మూలనపై అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. ఏప్రిల్ 1 నుంచి జూన్ 30, 2026 వరకూ తెలంగాణ ఏసీబీ మొత్తం 10 ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులు, 34 ట్రాప్ కేసులు, 23 ఆకస్మిక తనిఖీలు నిర్వహించి రికార్డు స్థాయిలో కేసులు నమోదు చేసింది.
ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో విద్యుత్ శాఖ డీఈ ముత్యం వెంకట రమణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన సోదాల్లో కోట్ల రూపాయల విలువైన ఆస్తులు వెలుగులోకి వచ్చాయి.
తెలంగాణ ట్రాన్స్కో డిపార్ట్మెంట్కు చెందిన డిప్యూటీ ఇంజినీర్ ముత్యం వెంకటరమణ నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు చేస్తున్నారు.
హైదరాబాద్ మహా నగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు ఏసీబీ గుబులు పట్టుకుంది.
హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బచ్చు రవీందర్ నివాసంలో సోదాలు ముగిశాయని ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ వెల్లడించారు. ఈ సోదాల్లో అతని వద్ద ఆదాయానికి మించిన అక్రమ ఆస్తులు భారీగా గుర్తించినట్లు తెలిపారు. సోదాల అనంతరం ఆయన మాట్లాడారు.
హైదరాబాద్లో మరోసారి ఏసీబీ సోదాల కలకలం రేగింది. హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బచ్చు రవీందర్ ఇల్లు, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో నమోదైన కేసులో డీఎస్పీ సంకిరెడ్డి భీమ్రెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు.