India Under 19 cricket: విహాన్ సెంచరీ
ABN, Publish Date - Jul 23 , 2025 | 04:06 AM
ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరుగుతున్న రెండో అనధికార టెస్టులో విహాన్ మల్హోత్రా (120) శతకంతో రాణించాడు. దీంతో భారత్ అండర్-19...
చెమ్స్ఫోర్డ్: ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరుగుతున్న రెండో అనధికార టెస్టులో విహాన్ మల్హోత్రా (120) శతకంతో రాణించాడు. దీంతో భారత్ అండర్-19 జట్టు తొలి ఇన్నింగ్స్లో 279 పరుగులు చేసింది. కెప్టెన్ ఆయుష్ మాత్రే (80) అర్ధసెంచరీ సాధించాడు. ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 93/0 స్కోరుతో ఉంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 309 పరుగులు సాధించింది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 23 , 2025 | 04:06 AM