Asian U22 Boxing Championships: రితికకు స్వర్ణం
ABN, Publish Date - Aug 12 , 2025 | 02:41 AM
ఆసియా బాక్సింగ్ చాంపియన్షి్ప అండర్-22 విభాగంలో చివరి రోజు భారత్ స్వర్ణ పతకం అందుకుంది. సోమవారం జరిగిన మహిళల 80+ కిలోల ఫైనల్లో...
ఆసియా బాక్సింగ్
బ్యాంకాక్: ఆసియా బాక్సింగ్ చాంపియన్షి్ప అండర్-22 విభాగంలో చివరి రోజు భారత్ స్వర్ణ పతకం అందుకుంది. సోమవారం జరిగిన మహిళల 80+ కిలోల ఫైనల్లో కజకిస్థాన్ బాక్సర్ అసెల్ టొక్టాసిన్ను ఓడించిన రితిక విజేతగా నిలిచింది. యాత్రీ పటేల్ (57 కిలోలు), ప్రియ (60 కిలోలు) తుదిపోరులో ఓటమితో రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. అలాగే ఫైనల్లో ఓడిన నీరజ్ (75 కిలోలు), ఇషాన్ (90+ కిలోలు) కూడా రజత పతకాలతో వెనుదిరిగారు.
ఇవి కూడా చదవండి..
ఖరీదైన కారు కొన్న రోహిత్ శర్మ.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..
ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత రోహిత్, కోహ్లీ మరో షాకింగ్ డెసిషన్..?
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Aug 12 , 2025 | 02:41 AM