ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Vinayaka Chavithi 2025: సందడిగా మారిన మోండా మార్కెట్

ABN, Publish Date - Aug 26 , 2025 | 09:49 PM

వినాయక చవిత నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్ సందడిగా మారింది. పూజ చేసేందుకు పత్రి, పూలు, వినాయకుడి విగ్రహం కోసం మంగళవారం మార్కెట్‌కు ప్రజలు పోటెత్తారు.

1/7

వినాయక చవిత నేపథ్యంలో మోండా మార్కెట్ మంగళవారం సందడిగా మారింది.

2/7

పూజ చేసేందుకు పత్రి, పూలు, వినాయకుడి విగ్రహం కోసం మంగళవారం మార్కెట్‌కు ప్రజలు పోటెత్తారు.

3/7

ఈ సందర్భంగా పూల దుకాణాలు, వస్త్ర దుకాణాలు కిక్కిరిసి పోయాయి.

4/7

దేవుని విగ్రహాలతోపాటు పత్రి విక్రయాలు జోరుందుకున్నాయి. వీటి కొనుగోలు కోసం భక్తులు బేరసారాలకు దిగారు.

5/7

అలాగే అరటి పళ్లు, కొబ్బరికాయలు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

6/7

వీటికి పోటీగా పత్రి ధరలు ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం వరకు చవితి ఘడియలు ఉన్నాయి.

7/7

ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి లోపే పూజకు సంబంధించిన సామాగ్రి కొనుగోలు చేసేందుకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఊరు వాడా అంతా మార్కెట్లకు తరలి వెళ్లారు.

Updated Date - Aug 26 , 2025 | 09:49 PM