ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Inter Exams: తెలంగాణలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు.. హాజరైన విద్యార్థులు

ABN, Publish Date - Mar 06 , 2025 | 12:56 PM

తెలంగాణలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు ఈరోజు (గురువారం) నుంచి మొదలయ్యాయి. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు తరలివచ్చారు. పరీక్ష సమయానికి కన్నా అరగంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్లకు విద్యార్థులు చేరుకున్నారు.

1/7

తెలంగాణలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరైన విద్యార్థులు

2/7

పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు వెళ్తున్న దృశ్యాలు.

3/7

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు

4/7

మహబూబ్‌నగర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్ష రాయడానికి విద్యార్థులు క్యూ లైన్‌లో ఉన్న దృశ్యాలు

5/7

భూపాలపల్లి జిల్లాలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాసేందుకు కేంద్రానికి వస్తున్న విద్యార్థినిలు

6/7

ఇంటర్ పరీక్ష బందోబస్తును పరిశీలిస్తున్న మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ జానకి

7/7

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సెయింట్ ఆంథోనీ జూనియర్ కాలేజ్‌లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరైన విద్యార్థులు

Updated Date - Mar 06 , 2025 | 12:56 PM