• Home » Exams

Exams

పరీక్షకు 42 గంటల ముందే 'నీట్' ప్రశ్నాపత్రం లీక్!.. 13 మంది అరెస్ట్

పరీక్షకు 42 గంటల ముందే 'నీట్' ప్రశ్నాపత్రం లీక్!.. 13 మంది అరెస్ట్

దేశవ్యాప్తంగా ఈ నెల 3న నిర్వహించిన నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ అయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే 13 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు అధికారులు.

ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల

ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ ఫలితాలను ప్రకటించారు.

పరీక్షల వేళ కట్టుదిట్టమైన భద్రత.. సీపీ రమేశ్ కీలక ఉత్తర్వులు

పరీక్షల వేళ కట్టుదిట్టమైన భద్రత.. సీపీ రమేశ్ కీలక ఉత్తర్వులు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబరాబాద్ సీపీ రమేశ్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్, తెలంగాణ ఓపెన్ స్కూల్స్ సొసైటీ పరీక్షల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతని పెంచుతున్నట్లు స్పష్టం చేశారు.

రోడ్డుకు ఇరువైపుల కూర్చొని.. విద్యార్థులు పరీక్షలు.. వీడియో వైరల్

రోడ్డుకు ఇరువైపుల కూర్చొని.. విద్యార్థులు పరీక్షలు.. వీడియో వైరల్

బిహార్‌లో జరిగే ఏ పరీక్షలైనా ఏదో ఒక కాంట్రవర్సీతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా కొంతమంది విద్యార్థులు రోడ్డుకు ఇరువైపులా నిల్చొని పరీక్షలు రాయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..

మాట నెగ్గలేదని ప్రియుడి ఆత్మహత్య

మాట నెగ్గలేదని ప్రియుడి ఆత్మహత్య

వారిద్దరూ కొంతకాలంగా ప్రేమించు కుంటున్నారు.. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే వివాహం విషయంలో ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం యువకుడి ఆత్మహత్యకు దారి తీసింది.

అందంగా రాద్దాం.. మార్కులు కొట్టేద్దాం..

అందంగా రాద్దాం.. మార్కులు కొట్టేద్దాం..

పరీక్షల వేళ జవాబు పత్రాలు దిద్దే ఉపాధ్యాయులకు అందంగా కనిపించేలా జవాబులు రాస్తే చాలు ఇక అదనపు మార్కులు సాధించవచ్చని వేరే చెప్పక్కర్లేదు.

టెన్త్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

టెన్త్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

వరంగల్‌ జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 14 నుంచి ఏప్రిల్‌ 13 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.

గణితంలో సిద్ధాంతాలు.. సైన్స్‌లో నైపుణ్యాలు

గణితంలో సిద్ధాంతాలు.. సైన్స్‌లో నైపుణ్యాలు

పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయు. మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 16 వరకు పరీక్షలను నిర్వహించేందుకు ఎస్‌ఎస్‏సీ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది.

19 వరకు పీజీ సెట్‌ దరఖాస్తుల స్వీకరణ

19 వరకు పీజీ సెట్‌ దరఖాస్తుల స్వీకరణ

రాష్ట్రంలోని 17 యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ పోస్టు గ్రాడ్యుయేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీ పీజీ సెట్‌-2026) దరఖా స్తులను ఈ నెల 19 వరకు ఆన్‌లైన్‌లో స్వీక రించనున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి పర్యవేక్షణలో శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ (తిరుపతి) ఆధ్వర్యంలో ఈ సెట్‌ జరగనుంది.

నేడు పదోతరగతి హాల్‌టికెట్ల విడుదల

నేడు పదోతరగతి హాల్‌టికెట్ల విడుదల

ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షలకు సంబంధించి విద్యార్థుల హాల్‌టికెట్లను ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ గురువారం విడుదల చేయనున్నారు. జిల్లాలో 145 కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి