• Home » Exams

Exams

పరీక్షకు ఒక రోజు ముందే క్వశ్చన్ పేపర్  లీక్.. మహారాష్ట్ర టెట్ వాయిదా

పరీక్షకు ఒక రోజు ముందే క్వశ్చన్ పేపర్ లీక్.. మహారాష్ట్ర టెట్ వాయిదా

మహారాష్ట్రలో 'ఉపాధ్యాయ అర్హత పరీక్ష'(TET) ప్రశ్నపత్రం పరీక్షకు 24 గంటల ముందే లీక్ కావడం కలకలం రేపింది. దీంతో రేపటి పరీక్షను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర పరీక్షల మండలి ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది.

జూన్ 28న గీతం అడ్మిషన్ టెస్ట్.. యూజీ, పీజీ కోర్సుల ప్రవేశాల కోసం పూర్తి వివరాలివే..

జూన్ 28న గీతం అడ్మిషన్ టెస్ట్.. యూజీ, పీజీ కోర్సుల ప్రవేశాల కోసం పూర్తి వివరాలివే..

ప్రముఖ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం 2026 విద్యా సంవత్సరానికి గానూ యూజీ, పీజీ కోర్సుల ప్రవేశాల కోసం జాతీయ స్థాయి అర్హత పరీక్ష ‘గ్యాట్-2026’ డ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను గీతం యాజమాన్యం వెల్లడించింది.

టీజీ పీజీఈసెట్ పరీక్ష షెడ్యూల్ మార్పు.. కొత్త తేదీ ఇదే

టీజీ పీజీఈసెట్ పరీక్ష షెడ్యూల్ మార్పు.. కొత్త తేదీ ఇదే

తెలంగాణలో నిర్వహించనున్న టీజీ పీజీఈసెట్ పరీక్ష షెడ్యూల్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా మే 28వ తేదీన నిర్వహించాల్సిన పరీక్షను జూన్ 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

పరీక్షకు 42 గంటల ముందే 'నీట్' ప్రశ్నాపత్రం లీక్!.. 13 మంది అరెస్ట్

పరీక్షకు 42 గంటల ముందే 'నీట్' ప్రశ్నాపత్రం లీక్!.. 13 మంది అరెస్ట్

దేశవ్యాప్తంగా ఈ నెల 3న నిర్వహించిన నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ అయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే 13 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు అధికారులు.

ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల

ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ ఫలితాలను ప్రకటించారు.

పరీక్షల వేళ కట్టుదిట్టమైన భద్రత.. సీపీ రమేశ్ కీలక ఉత్తర్వులు

పరీక్షల వేళ కట్టుదిట్టమైన భద్రత.. సీపీ రమేశ్ కీలక ఉత్తర్వులు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబరాబాద్ సీపీ రమేశ్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్, తెలంగాణ ఓపెన్ స్కూల్స్ సొసైటీ పరీక్షల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతని పెంచుతున్నట్లు స్పష్టం చేశారు.

రోడ్డుకు ఇరువైపుల కూర్చొని.. విద్యార్థులు పరీక్షలు.. వీడియో వైరల్

రోడ్డుకు ఇరువైపుల కూర్చొని.. విద్యార్థులు పరీక్షలు.. వీడియో వైరల్

బిహార్‌లో జరిగే ఏ పరీక్షలైనా ఏదో ఒక కాంట్రవర్సీతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా కొంతమంది విద్యార్థులు రోడ్డుకు ఇరువైపులా నిల్చొని పరీక్షలు రాయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..

మాట నెగ్గలేదని ప్రియుడి ఆత్మహత్య

మాట నెగ్గలేదని ప్రియుడి ఆత్మహత్య

వారిద్దరూ కొంతకాలంగా ప్రేమించు కుంటున్నారు.. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే వివాహం విషయంలో ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం యువకుడి ఆత్మహత్యకు దారి తీసింది.

అందంగా రాద్దాం.. మార్కులు కొట్టేద్దాం..

అందంగా రాద్దాం.. మార్కులు కొట్టేద్దాం..

పరీక్షల వేళ జవాబు పత్రాలు దిద్దే ఉపాధ్యాయులకు అందంగా కనిపించేలా జవాబులు రాస్తే చాలు ఇక అదనపు మార్కులు సాధించవచ్చని వేరే చెప్పక్కర్లేదు.

టెన్త్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

టెన్త్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

వరంగల్‌ జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 14 నుంచి ఏప్రిల్‌ 13 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి