ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కాళేశ్వరంలో 9వ రోజు సరస్వతి పుష్కరాలు

ABN, Publish Date - May 23 , 2025 | 12:27 PM

Saraswati Pushkaralu 2025: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో సరస్వతీ పుష్కరాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. త్రివేణి సంగమంలో వారు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. తెలంగాణ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా ఈ పుష్కరాలకు వస్తున్నారు. మే 15వ తేదీన ప్రారంభమైన ఈ పుష్కరాలు.. మే 26వ తేదీతో ముగియనున్నాయి.

1/7

సరస్వతి పుష్కరాలు శుక్రవారం తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. పుణ్య స్నానం ఆచరించేందుకు భక్తులు భారీగా కాళేశ్వరం తరలి వస్తున్నారు. సరస్వతి నదిలో పుణ్య స్నానమాచరిస్తున్న భక్తులు

2/7

నదిలో పుణ్య స్నానమాచరించి.. నదికి నమస్కరిస్తున్న యువతి

3/7

నదిలో పుణ్యస్నానమాచరించి.. నదికి నమస్కరిస్తున్న యువతులు

4/7

నదిలో యువతికి చెంబుతో తలస్నానం చేయిస్తున్న మహిళ

5/7

నదిలో స్నానమాచరించి... సూర్యభగవానుడికి నమస్కరిస్తున్న యువతి.

6/7

నది పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన సరస్వతి దేవి విగ్రహం

7/7

నదీ పుష్కర స్నానం ఆచరించిన అనంతరం కాళేశ్వరుని దర్శనం కోసం వెళ్తున్న భక్తులు

Updated Date - May 23 , 2025 | 12:31 PM