ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మొహరం ర్యాలీలో జగ్గారెడ్డి

ABN, Publish Date - Jul 06 , 2025 | 09:39 PM

మొహరం సందర్భంగా సంగారెడ్డి పాత బస్టాండ్ సెంటర్‌లో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ఊరేగింపునకు భారీగా ప్రజలు తరలి వచ్చారు.

1/6

మొహరం సందర్బంగా సంగారెడ్డిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

2/6

మోహరంలో డ్యాన్సు చేస్తున్న జగ్గారెడ్డి

3/6

మోహరం ర్యాలీలో ముస్లిం సోదరులతో కలిసి పాల్గొన్న జగ్గారెడ్డి

4/6

మొహరం సందర్భంగా ర్యాలీకి భారీగా తరలి వచ్చిన ప్రజలు.

5/6

ర్యాలీకి తరలి వచ్చిన ప్రజలు

6/6

మోహరం సందర్బంగా ర్యాలీకి తరలి వచ్చిన ప్రజలు

Updated Date - Jul 06 , 2025 | 09:45 PM