ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

యాదాద్రిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న సుందరీమణులు

ABN, Publish Date - May 15 , 2025 | 09:04 PM

హైదరాబాద్ వేదికగా మిస్‌ వరల్డ్‌-2025 పోటీలు జరుగుతోన్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి సుందరీమణులు హైదరాబాద్ తరలి వచ్చారు. తెలంగాణలోని ఆధ్యాత్మిక ప్రాంతాలతోపాటు పలు చారిత్రక ప్రదేశాల్లో వారు పర్యటిస్తున్నారు. ఆ క్రమంలో గురువారం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని యాదగిరిగుట్టలో కొలువు తీరిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని సుందరీమణులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు.

1/20

మిస్ వరల్డ్ 2025 పోటీలకు వచ్చిన సుందరీమణులు గురువారం యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మీ నారసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సుందరీమణులకు ఆలయ అర్చకులు కుంకుమ బొట్టు పెడుతున్నారు.

2/20

ఆలయం లోపలకి వస్తున్న సుందరీమణులు

3/20

ఆలయానికి వస్తున్న సుందరీమణులు

4/20

ఆలయం బయటకు వెళ్తున్న సుందరీమణులు

5/20

ఆలయం ధ్వజస్తంభం వద్ద స్వామి వారికి సమస్కారిస్తున్న సుందరీమణి

6/20

ఆలయం వద్ద స్వాగతం పలుకుతున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు

7/20

సుందరీమణులకు కండువా ప్రదానం చేసిన ఆలయ అర్చకులు

8/20

దేవుని ప్రతిమలు అందిస్తున్న ఆలయ అధికారి

9/20

సుందరీమణులకు మేళతాళాలతో స్వాగతం

10/20

ఆలయ పరిసర ప్రాంతాలను వాహనంపై పరిశీలిస్తున్న దృశ్యం

11/20

స్వామి వారి సన్నిధిలో దీపారాధనకు నమస్కరిస్తున్న సుందరీమణులు

12/20

దీపంలో నూనె పోస్తున్న దృశ్యం

13/20

సుందరీమణులకు హారతీస్తున్న పూజారి

14/20

కళా వేదిక వద్ద బృందంగా నుంచున్న సుందరీమణులు

15/20

దేవాలయం బయటకు వస్తున్న దృశ్యం

16/20

దేవాలయం వెలుపల అభివాదం చేస్తున్న సుందరీమణులు

17/20

దేవాలయం వద్ద కోలాటం ఆడుతోన్న సుందరీమణులు

18/20

దేవాలయం బయటకు వస్తున్న దృశ్యం

19/20

దేవాలయం లోపల ఫొటోకు ఫోజు ఇచ్చిన సుందరీమణులు

20/20

దేవుని ప్రతిమలతో ఆలయంలో కూర్చొన్న సుందరీమణులు

Updated Date - May 15 , 2025 | 09:04 PM