ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సమ్మక్క సారక్క దర్శనంకు పోటెత్తిన భక్తులు

ABN, Publish Date - Dec 07 , 2025 | 03:50 PM

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు అత్యంత వైభవంగా జరగనుంది. ములుగు జిల్లా కేంద్రం నుంచి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో మారుమూల అటవీ ప్రాంతంలో మేడారం గ్రామం ఉంది.

1/7

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు అత్యంత వైభవంగా జరగనుంది.

2/7

ఈ మహా జాతర ప్రారంభానికి ముందే భక్తులు భారీగా సమ్మక్క సారలక్క దేవతలను దర్శించుకుని ముక్కులు చెల్లిస్తున్నారు. ఆదివారం మేడారంకు భక్తులు పోటెత్తారు.

3/7

సమ్మక్క సారలమ్మ దేవతలకు భక్తులు నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వెళ్లారు.

4/7

ప్రతి రెండేళ్లకోసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున జరిగే మేడారం మహా జాతరలో లక్షలాది మంది భక్తులు దేశం నలుమూలల నుంచి తరలివస్తారు.

5/7

ఈ సారి గతం కంటే మరింత వైభవంగా జాతర నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని అధికారులు తెలిపారు.

6/7

జనవరిలో నిర్వహించే మేడారం మహా జాతర ఎన్నడూ లేని రీతిలో వైభవోపేతంగా నిర్వహించనున్నామని అధికారులు వెల్లడించారు.

7/7

ములుగు జిల్లా కేంద్రం నుంచి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో మారుమూల అటవీ ప్రాంతంలో మేడారం గ్రామం ఉంది.

Updated Date - Dec 07 , 2025 | 03:50 PM