ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఏఈఈ, జేటీవోలకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి

ABN, Publish Date - May 15 , 2025 | 07:20 PM

నీటి పారుదల శాఖలో కొత్తగా ఎంపికైన ఏఈఈ, జేటీవోలకు ఉద్యోగ నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. హైదరాబాద్‌లోని జలసౌధ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కొలువుల పండుగ కార్యక్రమంలో ఈ ఉద్యోగ నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరలు హాజరయ్యారు. 244 ఏఈఈ, 199 జేటీవోలకు సీఎం రేవంత్ రెడ్డి ఉద్యో నియామక పత్రాలను అందేశారు.

1/6

జలసౌధలో ఉద్యోగ నియామక పత్రాన్ని యువకుడికి అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

2/6

జలసౌధలో గురువారం నిర్వహించిన కొలువుల పండుగ కార్యక్రమానికి విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి

3/6

ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి

4/6

నియామక పత్రాలు అందజేసిన అనంతరం మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి

5/6

సీఎం రేవంత్ రెడ్డికి శ్రీవెంకటేశ్వర స్వామి వారి పటాన్ని అందజేస్తున్న నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

6/6

ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పక్కనే మరో మంత్రి పొన్నం ప్రభాకర్‌తోపాటు పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి

Updated Date - May 15 , 2025 | 07:20 PM