ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేతగా భారత్‌.. అంబరాన్నంటిన సంబురాలు

ABN, Publish Date - Mar 10 , 2025 | 07:56 AM

ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేతగా ఇండియా నిలిచింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. 252 పరుగుల లక్ష్యాన్ని 49 ఓవర్లలో ఛేదించింది. భారత్ గెలవడంతో హైదరాబాద్‌లో సంబురాలు అంబరాన్నంటాయి.

1/7

భారత్‌ విశ్వవిజేతగా నిలిచిన వేళ అభిమానుల సంబురాలు చేసుకున్నారు.

2/7

సచివాలయం వద్ద జాతీయ జెండా పట్టుకొని, టపాసులు కాలుస్తూ యువత కేరింతలు కొట్టారు.

3/7

హైదరాబాద్‌లోని ట్యాంక్‌ బండ్‌పై పెద్ద ఎత్తున క్రికెట్‌ అభిమానుల సంబురాలు అంబరాన్నంటాయి.

4/7

జాతీయ జెండాలు పట్టుకొని యువత సందడి చేశారు.

5/7

భారత్‌ మాతాకీ జై అంటూ యువత నినాదాలు చేశారు. దీంతో ట్యాంక్‌బండ్‌, సచివాలయం పరిసర ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అయింది.

6/7

బస్సు పైకి ఎక్కి డ్యాన్స్ చేస్తున్న యువకులు

7/7

ఉత్కంఠగా సాగిన మ్యాచ్​లో ఆటగాళ్ల క్రీడాప్రతిభను ప్రశంసిస్తూ క్రీడాకారులకు జేజేలు పలికారు.

Updated Date - Mar 10 , 2025 | 07:59 AM