Home » Cricket World Cup
ప్రస్తుత టీ-20 ప్రపంచకప్లోనే అత్యంత రసవత్తర మ్యాచ్ కొలంబోలో మొదలైంది. భారత్, పాక్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్కు వేదిక అయిన కొలంబోలోని ప్రేమదాస స్టేడియంకు వేలాది మంది ప్రేక్షకులు చేరుకున్నారు టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా బౌలింగ్ ఎంచుకున్నాడు
టీ20 వరల్డ్కప్ను ఇప్పటిదాకా ఏ జట్టూ మూడుసార్లు గెలిచింది లేదు. అలాగే డిఫెండింగ్ చాంపియన్ టైటిల్నూ నిలబెట్టుకోలేదు. కానీ ఈ రెండు ఘనతలతో చరిత్ర సృష్టించే సువర్ణావకాశం సూర్య సేన ముంగిట నిలిచింది.
బంగ్లాదేశ్కు మద్దతుగా టీ20 ప్రపంచ కప్ను బహిష్కారిస్తామని ప్రగల్భాలు పలికిన పాకిస్థాన్ అందుకు సాహించలేకపోయింది. బదులుగా.. టోర్నీకే తలమానికమైన భారత్తో తమ మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్టు...
అండర్-19 ప్రపంచ కప్లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచులో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. బౌండరీ లైన్ వద్ద అతడు పట్టిన క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్, ఆర్థిక సంఘ ఛైర్మన్ నజ్ముల్ ఇస్లాం బుధవారం బంగ్లా ప్లేయర్లపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆగ్రహించిన ప్లేయర్లు.. నజ్ముల్ను బోర్డు నుంచి తొలగించకపోతే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్), అంతర్జాతీయ మ్యాచ్లను బహిష్కరిస్తామని వార్నింగ్ ఇచ్చారు. తాజాగా వారి డిమాండ్స్ కు తలొగ్గిన బీసీబీ.. నజ్ముల్ ను తొలగించింది.
ప్రస్తుతం టీమిండియా శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్లో తలపడుతుంది. తిరువనంతపురం వేదికగా ఆదివారం.. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 30 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో రిచా ఘోష్ కేవలం 16 బంతుల్లోనే 40 పరుగులు సాధించింది. మ్యాచ్ అనంతరం ఆమె వరల్డ్ కప్ విజయం గురించి మాట్లాడింది.
టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించిన షెడ్యూల్ను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఇందులో భారత్-పాక్ జట్లు ఫిబ్రవరి 15న తలపడనున్నాయి.
భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ను చెన్నైలోని ఓ స్కూలు యాజమాన్యం సత్కరించింది. ఈ సందర్భంగా ఆ పాఠశాల విద్యార్థులు ఆమెతో కాసేపు ముచ్చటించారు. ఈ క్రమంలో తనకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు అనే విషయాన్ని హర్మన్ రివీల్ చేసింది.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 గెలుపు సందర్భంగా టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ప్రత్యేక టాటూను వేయించుకుంది. సౌతాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించిన జ్ఞాపకంగా ఈ టాటూను తన చేతిపై వేయించుకున్న హర్మన్, అది తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపింది.
47 ఏళ్ల తర్వాత టీమిండియా మహిళలు వన్డే ప్రపంచ కప్ను అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ గెలుపును 1983లో భారత పురుషుల జట్టు ప్రపంచ కప్ విజేతగా నిలిచిన సందర్భంతో పోల్చడం మొదలుపెట్టారు. దీనిపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ స్పందించాడు.