• Home » Bharath

Bharath

Bharat Bandh 2025: దేశ వ్యాప్తంగా బంద్.. ఈ రాష్ట్రంలో అధిక ప్రభావం..

Bharat Bandh 2025: దేశ వ్యాప్తంగా బంద్.. ఈ రాష్ట్రంలో అధిక ప్రభావం..

Bharat Bandh 2025: సీఐటీయూ శ్రేణులు రోడ్లపై నిరసనలు వ్యక్తం చేశాయి. ప్రభుత్వ ఉద్యోగుల కనీస పెన్షన్ 9 వేల రూపాయలు చేయాలని డిమాండ్ చేశాయి. పశ్చిమ బెంగాల్లో ట్రేడ్ యూనియన్ల నిరసలు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి.

UGVs At Tibet Border: చైనా మరో స్కెచ్.. సరిహద్దుల వద్ద మాన్‌స్టర్స్..

UGVs At Tibet Border: చైనా మరో స్కెచ్.. సరిహద్దుల వద్ద మాన్‌స్టర్స్..

UGVs At Tibet Border: చైనా అన్ మ్యాన్డ్ గ్రౌండ్ వెహికల్స్ (UGV)లను పెద్ద సంఖ్యలో తయారు చేస్తోంది. వీటిని ఎక్కడినుంచైనా ఆపరేట్ చేయొచ్చు. వీటి కోసం జవాన్లు యుద్ధ భూమిలోకి దిగాల్సిన అవసరం లేదు.

World Police and Fire Games: ప్రపంచ పోలీసు క్రీడా పోటీలకు భారత్ ఆతిథ్యం

World Police and Fire Games: ప్రపంచ పోలీసు క్రీడా పోటీలకు భారత్ ఆతిథ్యం

ప్రపంచ పోలీసు క్రీడల ఆతిథ్య దేశంగా భారత్ ఎంపికైంది. ప్రతిష్టాత్మకమైన 2029 ప్రపంచ పోలీస్, అగ్నిమాపక క్రీడలకు అహ్మదాబాద్ వేదిక అయింది. ఆతిథ్య దేశంగా భారత్ ఎంపికవడంతో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హర్షం వ్యక్తం చేశారు.

Iran: ఆ సాహసం మేమే చేశాం

Iran: ఆ సాహసం మేమే చేశాం

అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునే ధైర్యం, సాహసం ఏ దేశానికీ లేదని.. అలాంటి సాహసం తామే చేశామని భారత్‌లోని ఇరాన్‌ రాయబారి డాక్టర్‌ ఇరాజ్‌ ఇలాహీ తెలిపారు.

Israel-Iran Tensions: ఉద్రిక్తతల మధ్య మోదీకి బెంజమిన్ నెతన్యాహు ఫోన్

Israel-Iran Tensions: ఉద్రిక్తతల మధ్య మోదీకి బెంజమిన్ నెతన్యాహు ఫోన్

ఇరాన్ న్యూక్లియర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, క్షిపణి వ్యవస్థలు, మిలటరీ కమాండ్‌పై ఇజ్రాయెల్ శుక్రవారం నాడు భీకర దాడులు జరిపింది. 'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరుతో విజయవంతమైన దాడులు జరిపినట్టు నెతన్యాహు ప్రకటించారు. అయితే, ఈ ఉద్రిక్తతల నడుమ ఆయన ప్రధాని మోదీ ఫోన్ చేశారు.

MP Bharat: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు.. ఎంపీ భరత్ క్లారిటీ

MP Bharat: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు.. ఎంపీ భరత్ క్లారిటీ

విశాఖ రైల్వేస్టేషన్ అప్‌గ్రేడేషన్ జరుగుతుందని విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి భరత్ తెలిపారు. రైల్వే జోన్ పనులు వేగవంతంగా చేస్తున్నామని అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో మార్పులు చేస్తున్నామని ఎంపీ భరత్ తెలిపారు.

India Covid Cases: 3,000కు చేరిన కోవిడ్ యాక్టివ్ కేసులు.. టాప్‌లో ఆ రాష్ట్రం

India Covid Cases: 3,000కు చేరిన కోవిడ్ యాక్టివ్ కేసులు.. టాప్‌లో ఆ రాష్ట్రం

మంత్రిత్వ శాఖ అధికార గణాంకాల ప్రకారం, కేరళలో 1,147 కేసులు, మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294, గుజరాత్‌లో 223 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో ఇంతవరకూ 148 కేసులు నమోదు కాగా, కర్ణాటకలో 148, పశ్చిమబెంగాల్‌లో 116 కేసులు నమోదయ్యాయి.

Operation Sindoor: భొలారి ఎయిర్‌బేస్‌పై విరుచుకుపడిన భారత్.. అక్కడేమున్నాయంటే

Operation Sindoor: భొలారి ఎయిర్‌బేస్‌పై విరుచుకుపడిన భారత్.. అక్కడేమున్నాయంటే

భారత్ వైమానికి దాడుల తర్వాత గత మంగళవారంనాడు మాక్సర్ టెక్నాలజీస్ తీసిన ఉహగ్రహ చిత్రాలు పాకిస్తాన్‌లోని పలు ఎయిర్ బేస్‌లు తీవ్రంగా దెబ్బతిన్నట్టు వెల్లడించాయి. వీటిలో రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్, సర్గోదాలోని పీఏఎఫ్ బేస్ ముషాఫ్, భొలారి ఎయిర్ బేస్, జకోబాబాద్‌లోని పీఏఫ్ బేస్ షెహబాజ్ ఉన్నాయి.

Minister TG Bharath: జగన్  హయాంలో పారిశ్రామిక వేత్తలను ఘోరంగా అవమానించారు

Minister TG Bharath: జగన్ హయాంలో పారిశ్రామిక వేత్తలను ఘోరంగా అవమానించారు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని పాలసీలు, గైడ్ లైన్స్ తీసుకొచ్చామని ఏపీ మంత్రి టీజీ భరత్ ఉద్ఘాటించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలకు చెందిన పారిశ్రామిక వేత్తలు వస్తే మనం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి స్వాగతిస్తున్నామని వెల్లడించారు.

Sone Ki Chidiya: భారత్‌ను బంగారు పక్షి అని ఎందుకనేవారు?.. మళ్లీ పూర్వ వైభవం సాధ్యమేనా..

Sone Ki Chidiya: భారత్‌ను బంగారు పక్షి అని ఎందుకనేవారు?.. మళ్లీ పూర్వ వైభవం సాధ్యమేనా..

శతాబ్దాల క్రితం భారత్‌ను 'సోనే కి చిడియా' అని పిలవడం వెనుక దేశ చారిత్రక సంపద, శ్రేయస్సు, వ్యవసాయం, ఖనిజాలు, ప్రకృతి, మేథస్సు వంటి ప్రతీదీ ఉంది. 'సోనా' అంటే లెక్కగట్టలేనంత సంపద ఉందని అర్థం. చిడియా అంటే పక్షి. హుందాతనం, స్వేచ్ఛకు ప్రతీక.

తాజా వార్తలు

మరిన్ని చదవండి