India Womens Cricket Team: పాకిస్తాన్ జట్టును ఓడించి విశాఖ చేరుకున్న భారత మహిళల క్రికెట్ జట్టు
ABN, Publish Date - Oct 06 , 2025 | 04:18 PM
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో భారత జట్టు విశాఖపట్నం చేరుకుంది. అక్టోబర్ 9న సౌతాఫ్రికాతో 10వ మ్యాచ్ ఆడనుంది. హర్మాన్ప్రీత్ నేతృత్వంలోని ఈ జట్టు ఇప్పటికే పాకిస్తాన్ జట్టును ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో 10వ మ్యాచ్ కోసం భారత మహిళల క్రికెట్ జట్టు సభ్యులు తాజాగా విశాఖపట్నం చేరుకున్నారు.
ఇండియా ఉమెన్ కెప్టెన్ హర్మాన్ప్రీత్ కౌర్ ముందుండి, జట్టు సభ్యులు లగేజీలతో ఎయిర్ పోర్ట్ నుంచి వస్తున్న చిత్రాలు కనిపిస్తున్నాయి
స్మృతి మంధనా, రితు వంటి ఆటగాళ్లు లాబీలో కలిసి రావడం కనిపిస్తుంది
ఆ క్రమంలో విశాఖపట్నం విమానాశ్రయంలో జట్టు సభ్యులు నడిచి వస్తున్న చిత్రాలు కనిపిస్తున్నాయి
ఈ జట్టు సభ్యులు అక్టోబర్ 9న సౌతాఫ్రికా జట్టుతో ఆడనున్నారు
ఈ నేపథ్యంలో మ్యాచ్ డే కోసం ప్రాక్టీస్ చేయనున్నారు
Updated Date - Oct 06 , 2025 | 04:19 PM