ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

India Womens Cricket Team: పాకిస్తాన్ జట్టును ఓడించి విశాఖ చేరుకున్న భారత మహిళల క్రికెట్ జట్టు

ABN, Publish Date - Oct 06 , 2025 | 04:18 PM

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో భారత జట్టు విశాఖపట్నం చేరుకుంది. అక్టోబర్ 9న సౌతాఫ్రికాతో 10వ మ్యాచ్ ఆడనుంది. హర్మాన్‌ప్రీత్ నేతృత్వంలోని ఈ జట్టు ఇప్పటికే పాకిస్తాన్ జట్టును ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

1/6

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో 10వ మ్యాచ్ కోసం భారత మహిళల క్రికెట్ జట్టు సభ్యులు తాజాగా విశాఖపట్నం చేరుకున్నారు.

2/6

ఇండియా ఉమెన్ కెప్టెన్ హర్మాన్‌ప్రీత్ కౌర్ ముందుండి, జట్టు సభ్యులు లగేజీలతో ఎయిర్ పోర్ట్ నుంచి వస్తున్న చిత్రాలు కనిపిస్తున్నాయి

3/6

స్మృతి మంధనా, రితు వంటి ఆటగాళ్లు లాబీలో కలిసి రావడం కనిపిస్తుంది

4/6

ఆ క్రమంలో విశాఖపట్నం విమానాశ్రయంలో జట్టు సభ్యులు నడిచి వస్తున్న చిత్రాలు కనిపిస్తున్నాయి

5/6

ఈ జట్టు సభ్యులు అక్టోబర్ 9న సౌతాఫ్రికా జట్టుతో ఆడనున్నారు

6/6

ఈ నేపథ్యంలో మ్యాచ్ డే కోసం ప్రాక్టీస్ చేయనున్నారు

Updated Date - Oct 06 , 2025 | 04:19 PM