Home » Sports news
ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో ఆతిథ్య తెలుగు టైటాన్స్ వరుసగా రెండో మ్యాచ్లో పరాజయం పాలైంది. కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ 19 పాయింట్లతో విజృంభించడంతో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు 30 పాయింట్ల తేడాతో వరుసగా రెండో విజయం సొంతం చేసుకుంది.
రాజ్కోట్లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా సౌరాష్ట్ర వర్సెస్ ఛత్తీస్గఢ్ మ్యాచ్లో పుజారా 234 పరుగులు బాదాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో అతడికి ఇది ఏకంగా 18వ డబుల్ సెంచరీ. దీంతో ప్రపంచ దిగ్గజాల సరసన నిలిచాడు.
ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందే మెగా వేలం నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకోసం అన్ని జట్లు ఇప్పటికే సన్నాహాలు కూడా ప్రారంభించాయి. ఈ క్రమంలోనే మెగా వేలం తేదీ, స్థలం గురించి కీలక అప్డేట్ వచ్చింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ప్రత్యర్థి జట్ల బ్యాట్స్మెన్లకు చుక్కలు చూపించే దక్షిణాఫ్రికా స్పీడ్ స్టర్ కగిసో రబాడ సంచలన రికార్డును సృష్టించాడు. బంగ్లాదేశ్తో ఢాకా వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో 3 వికెట్లు తీయడం ద్వారా బంతుల పరంగా అత్యంత వేగంగా 300 టెస్టు వికెట్లు అందుకున్న బౌలర్గా నిలిచాడు. ఈ జాబితాలో దిగ్గజ బౌలర్లను అతడు అధిగమించాడు.
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓడిపోయింది. తొలి టెస్టులో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్లో న్యూజిలాండ్ జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ ఆదివారం UAEలోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో దక్షిణాఫ్రికా vs న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచ్ ఏ సమయంలో మొదలు కానుంది, లైవ్ ఎక్కడ వీక్షించాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఒమన్ వేదికగా జరుగుతున్న ఎమర్జింగ్ ఆసియా కప్ 2024 తొలి మ్యాచ్లో భారత్ వావ్ అనిపించింది. 7 పరుగుల తేడాతో పాకిస్థాన్ను జట్టును ఈజీగా ఓడించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
మహిళల టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్ రేపు (అక్టోబర్ 20న) జరగనుంది. దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్టు, న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టుతో తలపడనుంది. ఈ క్రమంలో రేపటి మ్యాచులో ఏ జట్టు గెలిచే ఛాన్స్ ఉందనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
న్యూజిలాండ్ మరోసారి ఫైనల్స్ చేరి కప్ సాధించాలనే పట్టుదలతో ఉండగా.. ఫైనల్స్ చేరి రెండోసారి కప్ సొంతం చేసుకోవాలని వెస్టిండీస్ ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్లో అనూహ్యంగా ఆస్ట్రేలియాను ఓడించిన దక్షిణాఫ్రికా..
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈరోజు జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో న్యూజిలాండ్ బౌలర్లు విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలో టీమిండియా కేవలం 46 పరుగులకే కుప్పకూలింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.