Home » Sports news
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో వెటరన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అదిరే ఆటతో ఈ సిరీస్పై ఆసక్తిని అమాంతం పెంచేశారు.
జూనియర్ మహిళల ప్రపంచ కప్ హాకీ 2025 టోర్నమెంట్ లో భారత్ బోణి కొట్టింది. ఈ టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన గ్రూప్ ‘సి’ తొలి లీగ్ మ్యాచ్లో జ్యోతి సింగ్ సారథ్యంలోని భారత జట్టు 13–0 గోల్స్ తేడాతో నమీబియా జట్టుపై అద్భుత విజయాన్ని అందుకుంది.
రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్(ఆర్ఎస్పీబీ) ముగ్గురు మహిళా క్రికెటర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రతికా రావల్, స్నేహా రానా, రేణుకా సింగ్ ఠాకూర్లను ఇండియన్ రైల్వేలో ఆఫీసర్లుగా నియమించింది.
రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించింది. 350 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా అద్భుతమైన పోరాటం చేసి 332 పరుగులకు ఆలౌటైంది. కుల్దీప్ నాలుగు, హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను దెబ్బ తీశారు.
రాంచీ వేదికగా భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా ఓటమి వైపు పయనిస్తోంది. 350 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 130 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను దెబ్బ తీశాడు.
టీ20 ప్రపంచ కప్ 2026కు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. క్రికెట్ ప్రియులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ టోర్నమెంట్ షెడ్యూల్ రిలీజ్ కానుంది. ఇవాళ(మంగళవారం) సాయంత్రం 6.30కి టోర్నమెంట్ షెడ్యూల్ విడుదల కానుంది.
టీమిండియా మహిళా స్టార్ ప్లేయర్ స్మృతి మందాన , సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ వివాహం ఆగిపోయింది. తాజాగా వీరి వివాహం రద్దుపై పలాశ్ సోదరి పలాక్ సోషల్ మీడియాలో ఇంట్రస్టింగ్ పోస్ట్ చేశారు.
స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ల పెళ్లి వాయిదా పడింది. ఈ రోజు మధ్యాహ్నం ఇద్దరి పెళ్లి జరగాల్సి ఉంది. అయితే, స్మృతి మంధాన కుటుంబంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆ కారణంతో పెళ్లి వాయిదా పడింది.
పెర్త్ వేదికగా తొలి టెస్టుతో యాషెస్ సిరీస్ ప్రారంభమైంది. శుక్రవారం ప్రారంభమైన ఈ టెస్టులో.. తొలి రోజే 100 ఏళ్ల రికార్డు బద్దలైంది.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..