ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Saraswati Pushkaralu 2025: సరస్వతీ పుష్కరాల్లో భక్తుల పుణ్యస్నానాలు

ABN, Publish Date - May 21 , 2025 | 11:50 AM

Saraswati Pushkaralu 2025: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో సరస్వతీ పుష్కరాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా పుష్కరాలకు తరలివస్తున్నారు.

1/7

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సరస్వతీ పుష్కరాలు ఏడవ రోజుకు చేరుకున్నాయి

2/7

త్రివేణి సంగమంలో వేలాదిగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

3/7

ఈనెల(మే) 15 నుంచి మొదలైన పుష్కరాలు జూన్ 26 వరకు జరుగనున్నాయి.

4/7

12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాల్లో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయనేది భక్తుల విశ్వాసం.

5/7

నదిలో స్నానం చేసి దీపంతో నమస్కరిస్తున్న యువతి

6/7

పుణ్యాస్నానం అనంతరం కొబ్బరికాయతో నమస్కరిస్తున్న యువతి

7/7

త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న యువతులు

Updated Date - May 21 , 2025 | 11:50 AM