విశాఖపట్నంలో మృతుల కుటుంబాలను పరామర్శించిన హోం మంత్రి వంగలపూడి అనిత
ABN, Publish Date - Apr 30 , 2025 | 02:39 PM
సింహాచలంలో కొలువు తీరిన శ్రీవరాహా లక్ష్మీనరసింహా స్వామి వారి చందనోత్సవం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా స్వామి వారి నిజ రూప దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అందుకోసం క్యూ లైన్లో నిలబడిన వారిపై పక్కనే ఉన్న ప్రహరీ గోడ కూలింది. ఈ దుర్ఘటనలో 8 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో బాధిత కుటుంబాలను హోం మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు.
సింహాచలంలో గోడ కూలిన ఘటనలో మృతి చెందిన కుటుంబాన్ని హోం మంత్రి అనిత పరామర్శించారు.
సింహాచలంలో గోడ కూలిన ఘటనలో మృతి చెందిన కుటుంబాన్ని హోం మంత్రి అనిత పరామర్శించారు. అమెకు నీళ్లు అందిస్తున్న హోం మంత్రి అనిత
మృతుల కుటుంబ సభ్యులు అడిన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్న మంత్రి అనిత
పోలీసులు, వైద్యులతో మాట్లాడుతోన్న హోం మంత్రి అనిత
బాధిత కుటుంబాన్ని పరామర్శించి.. ఓదారుస్తున్న మంత్రి అనిత
టీడీపీ ఎమ్మెల్యే గణబాబుతో మాట్లాడుతోన్న ఎమ్మెల్యే అనిత
కుటుంబ సభ్యుల మృతితో రోదిస్తున్న మహిళ.
Updated Date - Apr 30 , 2025 | 02:40 PM