SravanaMasam: తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతం
ABN, Publish Date - Aug 08 , 2025 | 10:21 PM
శ్రావణ మాసంలో ఆగస్ట్ 08వ తేదీ శ్రావణ శుక్రవారం కావడంతో.. తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. ఈ వ్రతానికి తెలుగు రాష్ట్రాల్లోని నలుమూలల నుంచి భక్తులు భారీగా తిరుచానూరు తరలి వచ్చారు.
శ్రావణ శుక్రవారం సందర్భంగా తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో ఈ రోజు ఉదయం వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు.
శ్రావణ శుక్రవారం సందర్భంగా తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో ఈ రోజు ఉదయం వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు.
శ్రీపద్మావతి అమ్మ వారికి హారతి ఇస్తున్న పురోహితులు
శ్రీవ్రతానికి విచ్చేసిన టీటీడీ ఈవో శ్యామలరావు దంపతులు
ఈ వ్రతానికి విచ్చేసిన టీటీడీ జేఈవో వెంకయ్య చౌదరి దంపతులు
ఈ వరలక్ష్మీ వ్రతానికి స్థానికలే కుండా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు.
శ్రీవ్రతానికి హాజరైన భక్తులు
శ్రీపద్మావతి దేవాలయంలో అమ్మవారి ప్రాంగణంలో వరలక్ష్మీ వ్రతాని నిర్వహిస్తున్న పురోహితులు
అమ్మ వారి ఆలయంలో ఆఖండ వద్ద శ్రావణ శుక్రవారం వేళ.. దీపాలు వెలిగిస్తున్న భక్తులు
Updated Date - Aug 08 , 2025 | 10:21 PM