ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Nara Lokesh: అడ్వాన్స్‌డ్ స్మార్ట్ కిచెన్లను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్

ABN, Publish Date - Sep 02 , 2025 | 12:26 PM

కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా చింతకొమ్మదిన్నె మండలంలో 5 అడ్వాన్స్‌డ్ స్మార్ట్ కిచెన్లను ప్రారంభించారు.

1/6

కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి నారా లోకేష్

2/6

చింతకొమ్మదిన్నె మండలంలో 5 అడ్వాన్స్‌డ్ స్మార్ట్ కిచెన్లను ప్రారంభించిన మంత్రి

3/6

పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి లోకేష్‌

4/6

పర్యటనలో భాగంగా, ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి

5/6

స్థానిక అభివృద్ధిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించిన మంత్రి

6/6

స్మార్ట్ కిచెన్ ప్రాజెక్టు ద్వారా ప్రజలకు పోషకాహారంతో కూడిన భోజనాన్ని అందించడమే లక్ష్యమంటూ తెలిపిన మంత్రి

Updated Date - Sep 02 , 2025 | 12:30 PM