Home » NaraLokesh
మంత్రి లోకేశ్ ఇవాళ(శుక్రవారం) ఉదయం 11 గంటలకు పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్లో అర్థ సమృద్ధి ఐసీఏఐ నేషనల్ కాన్ఫరెన్స్కు హాజరవుతారు. అక్కడ నుంచి 11.30 గంటలకు చంద్రంపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలకు వెళ్లి ఏఐ ల్యాబ్స్ను ప్రారంభించి, విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు.
మంత్రి నారా లోకేశ్ రేపు(సోమవారం) ఢిల్లీలో కేంద్ర మంత్రులతో వరస భేటీలు నిర్వహించనున్నారు. ఇప్పటికే.. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులపై సంబంధిత కేంద్ర మంత్రులతో చర్చించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం.
డీఎస్సీ పరీక్షల నిర్వహణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, టీచర్ల బదిలీలను పారదర్శకంగా చేపట్టాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు. అంబేడ్కర్ విదేశీ విద్య పథకాన్ని తిరిగి ప్రారంభించేందుకు, ప్రభుత్వ గ్రంథాలయాల ప్రక్షాళనకు కూడా సూచనలు చేశారు
అధికారం చేపట్టిన 9 నెలల్లో సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించడమైనా టీడీపీకే సాధ్యమని చెప్పారు. ‘9 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఘనత ఎన్టీఆర్ది అయితే, 9 నెలల్లో సంక్షేమాన్ని చేసి చూపించిన ఘనత చంద్రబాబుది.
రాష్ట్రంలో మిర్చి రైతులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించాయి.
సోమవారం ఉదయం ప్రయాగ్రాజ్ చేరుకున్న లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్... త్రివేణి సంగమం షాహి స్నానఘట్టంలో పుణ్యస్నానం ఆచరించారు.
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ కుమార్తె వివాహానికి రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ హాజరై
‘దళిత యువకుడిని కిడ్నాప్ చేసినందుకే మాజీ ఎమ్మెల్యే వంశీ జైలుకు వెళ్లారు.
కృత్రిమ మేధ (ఏఐ)తో రాబోతున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని, ఇందుకు కేంద్రం చేయూతనివ్వాలని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి లోకేశ్ విన్నవించారు.
మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ కోరారు. ఫీజు రీయింబర్స్మెంటు నిధులు మరో రూ.216 కోట్లను రెండు మూడు రోజుల్లోనే విడుదల చేయనున్నట్టు తెలిపారు.