ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Navin Ramgoolam: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ ప్రధాని నవీన్ రాంగూలం..

ABN, Publish Date - Sep 15 , 2025 | 06:12 PM

మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రాంగూలం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించి, ప్రత్యేక దర్శనంలో పాల్గొని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీర్వాదం పొందారు.

1/5

భారత్‌ పర్యటనలో మారిషస్‌ ప్రధాని నవీన్‌ చంద్ర రాంగూలం

2/5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర

3/5

పద్మావతి అతిథిగృహం వద్ద నవీన్‌ చంద్రకు ఘన స్వాగతం పలికిన టీటీడీ అధికారులు

4/5

మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించి, ప్రత్యేక దర్శనంలో పాల్గొన్న మారిషస్ ప్రధాని

5/5

వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను మారిషస్ ప్రధాన మంత్రికి అందజేసిన వేదపండితులు

Updated Date - Sep 15 , 2025 | 06:14 PM