ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అమరావతి పునః ప్రారంభోత్సవ సభలో పాల్గొన్న మన్నవ మోహనకృష్ణ

ABN, Publish Date - May 03 , 2025 | 06:45 AM

ఆంధ్రుల కలల రాజధాని అమరావతి పున ప్రారంభోత్సవం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా శుక్రవారం నాడు జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన అమరావతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

1/8

ఆంధ్రుల కలల రాజధాని అమరావతి పున: ప్రారంభోత్సవం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా శుక్రవారం నాడు జరిగింది.

2/8

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన అమరావతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.

3/8

ఈ సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

4/8

అమరావతి సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, తదితరులు

5/8

అమరావతి అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ

6/8

అమరావతి సభలో విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్‌తో మాట్లాడుతున్న మన్నవ మోహనకృష్ణ

7/8

రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో మాట్లాడుతున్న మన్నవ మోహనకృష్ణ

8/8

అమరావతి సభలో పాల్గొన్న ఎన్టీఏ కూటమి నేతలు, రైతులు

Updated Date - May 03 , 2025 | 06:55 AM