ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

World History Book Launch: విశాఖపట్నంలో ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ

ABN, Publish Date - Mar 06 , 2025 | 02:39 PM

విశాఖపట్నం గీతం మెడికల్ కాలేజ్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తదితరులు హాజరయ్యారు.

1/9

విశాఖపట్నం గీతం మెడికల్ కాలేజ్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రపంచ చరిత్ర (ఆది నుంచి నేటి వరకు) పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఇవాళ (గురువారం) జరిగింది.

2/9

జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

3/9

కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్

4/9

కార్యక్రమంలో ముచ్చటిస్తున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ , ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

5/9

కార్యక్రమంలో సీఎం చంద్రబాబకు పూల బొకే అందజేస్తున్న దృశ్యం

6/9

కార్యక్రమంలో పాల్గొన్నవివిధ రంగాల ప్రముఖులు, కూటమి నేతలు, తదితరులు

7/9

కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న సీఎం చంద్రబాబు

8/9

కార్యక్రమంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు

9/9

ప్రపంచ చరిత్ర" (ఆది నుంచి నేటి వరకు) పుస్తక ఆవిష్కరణలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, విశాఖ ఎంపీ శ్రీ భరత్

Updated Date - Mar 06 , 2025 | 02:41 PM