Home » Nirmala Sitharaman
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. నిన్న (బుధవారం) ఢిల్లీ చేరుకున్న ఆయన రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్తో సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా గత రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిశారు. సుమారు 40 నిముషాల పాటు అమిత్ షా నివాసంలో జగన్ గడిపారు.
గత నెలలో ప్రవేశ పెట్టిన 2023-24 కేంద్ర వార్షిక బడ్జెట్లో పేర్కొన్న కొత్త ఆదాయపు పన్నులో సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్సభలో ఆర్థిక బిల్లు-2023ను ప్రవేశపెట్టారు.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత కేంద్రం కొత్తగా విడుదల చేసిన రూ.500, రూ.2,000 నోట్లలో రూ.2,000 నోట్లు..
ముఖ్యమంత్రి కేసీఆర్పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సితారామన్ వ్యాఖ్యలకు మంత్రి హరీష్రావు కౌంటర్ ఇచ్చారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం ఎన్టీఆర్ (NTR) శతజయంతిని పురష్కరించుకొని ఆయనకు అరుదైన గౌరవాన్ని కల్పించాలని ఇటివల
5 ట్రిలియన్పై జోకులు వద్దని, కేసీఆర్కు కేంద్రమంత్రి నిర్మల చేతులు జోడించి వేడుకున్నారు.
పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చేందుకు కేంద్ర సిద్ధమేనని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ..
పోలవరం (Polavaram)పై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. గడువులోగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తికాదని కేంద్రం తెలిపింది....
కేంద్ర బడ్జెట్ను స్వదేశీ జాగరణ్ మంచ్ స్వాగతించింది.