• Home » Daggubati Purandeswari

Daggubati Purandeswari

పునర్విభజన బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు: ఎంపీ పురందేశ్వరి

పునర్విభజన బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు: ఎంపీ పురందేశ్వరి

పునర్విభజన బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీ పురందేశ్వరి చెప్పారు. మహిళా రిజర్వేషన్లు, పునర్విభజన బిల్లులను ఆమె స్వాగతించారు.

సభ్యసమాజం తలదించుకునేలా అంబటి వ్యాఖ్యలు: పురందేశ్వరి

సభ్యసమాజం తలదించుకునేలా అంబటి వ్యాఖ్యలు: పురందేశ్వరి

సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై బీజేపీ రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా అంబటి వ్యాఖ్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు.

Purandeswari: ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి అరుదైన పురస్కారం

Purandeswari: ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి అరుదైన పురస్కారం

గోదావరి పుష్కరాలపై అధికారులతో రాజమండ్రి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి చర్చించారు. ఈ నేపథ్యంలో శాఖాపరమైన విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గోదావరి పుష్కరాలపై వెంటనే అంచనాలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు.

Purandeswari on Women Leadership:వికసిత భారత్‌లో మహిళలది ప్రధాన పాత్ర:  పురందేశ్వరి

Purandeswari on Women Leadership:వికసిత భారత్‌లో మహిళలది ప్రధాన పాత్ర: పురందేశ్వరి

చంద్రయాన్‌లో మహిళల పాత్ర భారతీయుల విలువను పెంచిందని పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఉద్ఘాటించారు. ఆశా వర్కర్ నుంచి ఐఏఎస్ వరకు, గ్రామపంచాయతీ నుంచి పార్లమెంటరీ సభ్యురాలి వరకు మహిళల ఉనికి పెరుగుతోందని దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు.

PVN Madhav: అన్నిరంగాల్లోనూ అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్‌

PVN Madhav: అన్నిరంగాల్లోనూ అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్రప్రదేశ్‌ అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా ఉండాలని బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ ఆకాంక్షించారు. రాష్ట్రం మరోసారి విభజన గాయాలకు గురికాకుండా మన సంస్కృతి, సంప్రదాయాలు, భాష, వారసత్వంపై ప్రతి ఒక్కరిలోనూ చైతన్యం రావాలనీ,

BJP: బీజేపీ రాష్ట్ర సారథి ఎవరు

BJP: బీజేపీ రాష్ట్ర సారథి ఎవరు

బీజేపీ రాష్ట్ర సారథి ఎవరు పార్టీ పగ్గాలు ఎవరికి దక్కుతాయి ఇదీ రాష్ట్ర బీజేపీ నేతలు, కార్యకర్తల్లో గత కొన్ని రోజులగా జరుగుతున్న చర్చ.

Akhanda Godavari: భారత్‌లో వేగంగా పర్యాటకం

Akhanda Godavari: భారత్‌లో వేగంగా పర్యాటకం

భారత్‌లో పర్యాటకుల శాతం వేగంగా పెరుగుతోందని, అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు దేశంలోనే ప్రఖ్యాత టూరిజం స్పాట్‌ అవుతుందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అన్నారు.

Deputy CM Pawan Kalyan: గోదారి కుర్రాళ్ల బైకుల్లా అభివృద్ధి పరుగు

Deputy CM Pawan Kalyan: గోదారి కుర్రాళ్ల బైకుల్లా అభివృద్ధి పరుగు

గోదావరి కుర్రాళ్ల బైక్‌ల వేగం మాదిరిగా.. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో కేంద్రం, రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతమైంది. ఇంజన్‌లో సీసీ పవర్‌ ఎంత ఎక్కువగా ఉంటే.. బైక్‌ కూడా అంత వేగంగా ముందుకెళ్తుంది.

MP Purandeswari: అమరావతిపై కొందరు విషం కక్కుతున్నారు

MP Purandeswari: అమరావతిపై కొందరు విషం కక్కుతున్నారు

రాజధాని అమరావతిపై కొందరు విషం కక్కుతున్నారు. అసభ్యకరంగా మాట్లాడుతున్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.

 Purandeswari: మోదీ పాలనపై పురందేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు

Purandeswari: మోదీ పాలనపై పురందేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు

దేశంలో అవినీతి రహిత పాలన ఉండాలని ప్రజలు భావించి తమను గెలిపిస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశాన్ని పాలించగల సత్తా ఉందని ప్రజలు భావించి బీజేపీకి విజయాన్ని అందించారని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి