• Home » Daggubati Purandeswari

Daggubati Purandeswari

Purandeswari: ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి అరుదైన పురస్కారం

Purandeswari: ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి అరుదైన పురస్కారం

గోదావరి పుష్కరాలపై అధికారులతో రాజమండ్రి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి చర్చించారు. ఈ నేపథ్యంలో శాఖాపరమైన విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గోదావరి పుష్కరాలపై వెంటనే అంచనాలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు.

Purandeswari on Women Leadership:వికసిత భారత్‌లో మహిళలది ప్రధాన పాత్ర:  పురందేశ్వరి

Purandeswari on Women Leadership:వికసిత భారత్‌లో మహిళలది ప్రధాన పాత్ర: పురందేశ్వరి

చంద్రయాన్‌లో మహిళల పాత్ర భారతీయుల విలువను పెంచిందని పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఉద్ఘాటించారు. ఆశా వర్కర్ నుంచి ఐఏఎస్ వరకు, గ్రామపంచాయతీ నుంచి పార్లమెంటరీ సభ్యురాలి వరకు మహిళల ఉనికి పెరుగుతోందని దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు.

PVN Madhav: అన్నిరంగాల్లోనూ అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్‌

PVN Madhav: అన్నిరంగాల్లోనూ అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్రప్రదేశ్‌ అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా ఉండాలని బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ ఆకాంక్షించారు. రాష్ట్రం మరోసారి విభజన గాయాలకు గురికాకుండా మన సంస్కృతి, సంప్రదాయాలు, భాష, వారసత్వంపై ప్రతి ఒక్కరిలోనూ చైతన్యం రావాలనీ,

BJP: బీజేపీ రాష్ట్ర సారథి ఎవరు

BJP: బీజేపీ రాష్ట్ర సారథి ఎవరు

బీజేపీ రాష్ట్ర సారథి ఎవరు పార్టీ పగ్గాలు ఎవరికి దక్కుతాయి ఇదీ రాష్ట్ర బీజేపీ నేతలు, కార్యకర్తల్లో గత కొన్ని రోజులగా జరుగుతున్న చర్చ.

Akhanda Godavari: భారత్‌లో వేగంగా పర్యాటకం

Akhanda Godavari: భారత్‌లో వేగంగా పర్యాటకం

భారత్‌లో పర్యాటకుల శాతం వేగంగా పెరుగుతోందని, అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు దేశంలోనే ప్రఖ్యాత టూరిజం స్పాట్‌ అవుతుందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అన్నారు.

Deputy CM Pawan Kalyan: గోదారి కుర్రాళ్ల బైకుల్లా అభివృద్ధి పరుగు

Deputy CM Pawan Kalyan: గోదారి కుర్రాళ్ల బైకుల్లా అభివృద్ధి పరుగు

గోదావరి కుర్రాళ్ల బైక్‌ల వేగం మాదిరిగా.. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో కేంద్రం, రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతమైంది. ఇంజన్‌లో సీసీ పవర్‌ ఎంత ఎక్కువగా ఉంటే.. బైక్‌ కూడా అంత వేగంగా ముందుకెళ్తుంది.

MP Purandeswari: అమరావతిపై కొందరు విషం కక్కుతున్నారు

MP Purandeswari: అమరావతిపై కొందరు విషం కక్కుతున్నారు

రాజధాని అమరావతిపై కొందరు విషం కక్కుతున్నారు. అసభ్యకరంగా మాట్లాడుతున్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.

 Purandeswari: మోదీ పాలనపై పురందేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు

Purandeswari: మోదీ పాలనపై పురందేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు

దేశంలో అవినీతి రహిత పాలన ఉండాలని ప్రజలు భావించి తమను గెలిపిస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశాన్ని పాలించగల సత్తా ఉందని ప్రజలు భావించి బీజేపీకి విజయాన్ని అందించారని చెప్పారు.

 Tiranga Rally: 5000 మందితో చంద్రబాబు, పవన్ భారీ తిరంగా ర్యాలీ..

Tiranga Rally: 5000 మందితో చంద్రబాబు, పవన్ భారీ తిరంగా ర్యాలీ..

విజయవాడలో భారత సైనికులకు మద్దతుగా శుక్రవారం నాడు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కూటమి నేతలు, ప్రజలు భారీగా పాల్గొన్నారు.

 Duggubati Purandheswari: కండువాతోపాటు బాధ్యతలూ ఉంటాయి

Duggubati Purandheswari: కండువాతోపాటు బాధ్యతలూ ఉంటాయి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దుగ్గుబాటి పురందేశ్వరి ఎన్‌ఆర్‌ఐల కండువా కప్పుకోవడం మాత్రమే కాదు, బాధ్యతలూ ఉండాలని చెప్పారు. అమెరికాలో సాఫ్ట్‌వేర్ కంపెనీ నిర్వహిస్తున్న ఇద్దరు ఎన్‌ఆర్‌ఐలు విజయవాడలో పార్టీకి చేరుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి