ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu Naidu Attends: తన సోదరుని వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు

ABN, Publish Date - Oct 07 , 2025 | 05:48 PM

నారావారిపల్లెలో తన సోదరుడు రామ్మూర్తి నాయుడు ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రామ్మూర్తి నాయుడు స్మృతివనం వద్ద చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించారు.

1/6

తన సోదరుడు రామ్మూర్తి నాయుడు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి

2/6

రామ్మూర్తి నాయుడి చిత్రపటానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి

3/6

చంద్రబాబుతోపాటు భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు

4/6

రామ్మూర్తి నాయుడి చిత్రపటానికి మంత్రి నారా లోకేష్ కూడా నివాళులు అర్పించారు

5/6

ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులు స్మృతీవన వద్ద నివాళి అర్పిస్తున్న దృశ్యం

6/6

ముఖ్యమంత్రితోపాటు ఈ కార్యక్రమంలో ఇతర ప్రముఖులు పాల్గొని సంతాపం తెలియజేశారు

Updated Date - Oct 07 , 2025 | 05:50 PM