CM Chandrababu Naidu Attends: తన సోదరుని వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు
ABN, Publish Date - Oct 07 , 2025 | 05:48 PM
నారావారిపల్లెలో తన సోదరుడు రామ్మూర్తి నాయుడు ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రామ్మూర్తి నాయుడు స్మృతివనం వద్ద చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించారు.
తన సోదరుడు రామ్మూర్తి నాయుడు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి
రామ్మూర్తి నాయుడి చిత్రపటానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి
చంద్రబాబుతోపాటు భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు
రామ్మూర్తి నాయుడి చిత్రపటానికి మంత్రి నారా లోకేష్ కూడా నివాళులు అర్పించారు
ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులు స్మృతీవన వద్ద నివాళి అర్పిస్తున్న దృశ్యం
ముఖ్యమంత్రితోపాటు ఈ కార్యక్రమంలో ఇతర ప్రముఖులు పాల్గొని సంతాపం తెలియజేశారు
Updated Date - Oct 07 , 2025 | 05:50 PM