ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పార్వతీపురంలో పర్యటించిన సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Dec 05 , 2025 | 05:34 PM

మన్యం జిల్లా భామినిలో పేరెంట్ టీచర్స్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక విషయాలు తెలిపారు.

1/5

పార్వతీపురంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు.

2/5

ఈ సందర్భంగా ఆయనకు జిల్లా నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు.

3/5

పార్వతీపురంలో ఆయనను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సెల్‌ఫోన్‌లలో చంద్రబాబును ఫొటోలు తీసుకున్నారు.

4/5

మన్యం జిల్లా భామినిలో పేరెంట్ టీచర్స్ మీటింగ్‌‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక విషయాలు తెలిపారు.

5/5

తమ ప్రభుత్వంలో అత్యాధునిక విద్యను అందించడానికి కృషి చేస్తున్నామని వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయుల్లో నైపుణ్యలు పెంపొందించడానికి విదేశాల్లో శిక్షణ ఇస్తున్నామని వివరించారు.

Updated Date - Dec 05 , 2025 | 05:44 PM