ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP MLC Polls: పట్టభద్రులు, ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం

ABN, Publish Date - Feb 26 , 2025 | 03:57 PM

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ప్రధాన పక్షాల అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. ఎన్నికల నిర్వహణకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. పోలింగ్ సందర్భంగా ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది.

1/7

పట్టభద్రులు, ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు ఎన్నికల కమిషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

2/7

ఉమ్మడి గుంటూరు, కృష్ణ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సామాగ్రిని ఎన్నికల సిబ్బంది తీసుకెళ్తున్నారు.

3/7

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ప్రధాన పక్షాల అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా ఉంది.

4/7

ఎన్నికల నిర్వహణకు అధికారులు సమాయత్తం అవుతున్నారు.

5/7

పోలింగ్ సందర్భంగా ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది.

6/7

పొలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు.

7/7

ఉమ్మడి గుంటూరు-కృష్ణా, తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రులు, ఉత్తరాంధ్ర నియోజకవర్గాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపు(గురువారం) పోలింగ్‌ జరగనుంది.

Updated Date - Feb 26 , 2025 | 03:57 PM