Home » Election Commission of India
తెలంగాణలో పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పోలింగ్ స్టేషన్ల మార్పులు, పేర్ల మార్పులకు ఈసీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
తెలంగాణలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో 73 లక్షల 95 వేల 954 ఓట్లు తొలంగించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సోమవారం ‘సర్’ ప్రక్రియ ముగియనుంది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పునేఠా ఈ నెల 6న మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులతో భేటీ కానున్నారు. స్థానికసంస్థల ఎన్నికలకు సంబంధించిన కసరత్తు ప్రారంభించేలా దిశానిర్దేశం చేయనున్నారు.
రాష్ట్ర ఓటర్ల జాబితా నుంచి 44,89,512 మంది గల్లంతయ్యారు. ఓటర్ల సమగ్ర సవరణ (సర్)-2026 ముసాయిదా జాబితాను కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) శుక్రవారం విడుదల చేసింది. ఇందులో మొత్తం ఓటర్లు 3,71,38,182 మందిగా తేల్చింది.
తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) గడువును మరోసారి పొడిగించినట్లు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డి ప్రకటించారు.
ఏపీలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ(సర్) - 2026 ప్రక్రియలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనుంది.
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్లో ప్రారంభం కానున్నాయి. తొలుత మున్సిపల్ ఎన్నికలను సెప్టెంబర్లో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ(SIR) షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం (ECI) సవరించింది. సర్ గడువును ఈనెల 24 వరకూ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపునివ్వాలని ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల కమిషన్కు రిప్లయ్ ఇచ్చారు.
భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు సంబంధించిన ఓ ఉద్వేగభరిత ఉదంతాన్ని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్.వై. ఖురేషీ తన కొత్త పుస్తకంలో రాసుకొచ్చారు. 'నువ్వు నా గురించి అలా అనుకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటా' అని మన్మోహన్ సింగ్ తీవ్ర ఆవేదనతో అన్నట్లు ఖురేషీ పేర్కొన్నారు.