• Home » Election Commission of India

Election Commission of India

బీజేపీ కుట్రలు ప్రజలకు తెలియాలనే ఈ పోరాటం: మీనాక్షి నటరాజన్‌

బీజేపీ కుట్రలు ప్రజలకు తెలియాలనే ఈ పోరాటం: మీనాక్షి నటరాజన్‌

బీజేపీ కుట్రల్ని ప్రజలకు తెలియజెప్పేందుకే తన పోరాటమని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు మీనాక్షి నటరాజన్‌ అన్నారు. తన రాజ్యసభ నామినేషన్‌ తిరస్కరణలో కాంగ్రెస్‌ నేతల పాత్ర లేదని, కావాలనే బీజేపీ అబద్ధాలు సృష్టించిందని ఆమె ఆరోపించారు.

‘సర్’ ప్రక్రియలో ముస్లింల ఓట్లే టార్గెట్ చేస్తారు.. మంత్రి అజారుద్దీన్ సంచలన ఆరోపణలు

‘సర్’ ప్రక్రియలో ముస్లింల ఓట్లే టార్గెట్ చేస్తారు.. మంత్రి అజారుద్దీన్ సంచలన ఆరోపణలు

‘సర్’ ప్రక్రియతో ముస్లింల ఓట్లను తొలగించే అవకాశముందని మంత్రి అజారుద్దీన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘సర్’ అందరి అంశమైనా.. ముస్లింల ఓట్లనే టార్గెట్ చేస్తారని ఆరోపించారు.

‘సర్‌’ను సీరియస్‌గా తీసుకోండి..  సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

‘సర్‌’ను సీరియస్‌గా తీసుకోండి.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

మహానాడును వర్చువల్‌గా అద్భుతంగా నిర్వహించుకున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రెండు రోజుల మహానాడుకు 24.50 లక్షల మంది హాజరయ్యారని పేర్కొన్నారు.

ఎస్ఐఆర్ ప్రక్రియకు భారత అత్యున్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్

ఎస్ఐఆర్ ప్రక్రియకు భారత అత్యున్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియకు భారత అత్యున్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాధారణ సవరణ ప్రక్రియకు భిన్నంగా ఉందన్న కారణంతో ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. ‘TRS’ పేరుతో ఈసీకి దరఖాస్తు..

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. ‘TRS’ పేరుతో ఈసీకి దరఖాస్తు..

కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ‘TRS’ పేరుతో రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం బహిరంగ ప్రకటన వెలువడటం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. కల్వకుంట్ల కవిత, ఆమె భర్త అనిల్ కుమార్ కలిసి ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుతో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

మూడో దశ 'సర్' అమలుకు ఈసీ గ్రీన్ సిగ్నల్.. 16 రాష్ట్రాలు, 3 యూటీల్లో..

మూడో దశ 'సర్' అమలుకు ఈసీ గ్రీన్ సిగ్నల్.. 16 రాష్ట్రాలు, 3 యూటీల్లో..

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన 'సర్' ప్రక్రియ మూడో దశ అమలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూడో దఫా కింద మొత్తం 16 రాష్ట్రాలు, 3 యూటీల్లో ఈ ప్రక్రియను చేపట్టనున్నట్టు ప్రకటించింది.

ఏపీలో స్థానిక ఎన్నికలపై ఎస్‌ఈసీ స్పెషల్ ఫోకస్

ఏపీలో స్థానిక ఎన్నికలపై ఎస్‌ఈసీ స్పెషల్ ఫోకస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మంగళవారం కీలక సమావేశం నిర్వహించింది. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.

మరో 17 రాష్ట్రాలు, 5 యూటీల్లో మూడో దశ 'సర్'.. ఎన్నికల సంఘం అధికారుల ప్రకటన..

మరో 17 రాష్ట్రాలు, 5 యూటీల్లో మూడో దశ 'సర్'.. ఎన్నికల సంఘం అధికారుల ప్రకటన..

ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియను మరింత విస్తరించేందుకు ఎన్నికల సంఘం (ECI) సిద్ధమవుతోంది. ఇప్పటికే రెండు దశల్లో ఓటర్ల సమగ్ర సవరణ (SIR) చేపట్టిన ఈసీ.. త్వరలో మూడో దశకు సిద్ధమవుతోంది.

ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం

ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు, ఏడు శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

కవిత పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన’కు ఈసీ ఆమోదముద్ర

కవిత పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన’కు ఈసీ ఆమోదముద్ర

టీఆర్‌ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి వెళ్లిన ఎన్నికల అధికారులు.. పార్టీకి అనుమతి ఇస్తూ లేఖను అందజేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి