ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

NEET: నీట్‌ రాసేందుకు వెళితే జంధ్యం తీయించారు

ABN, Publish Date - May 05 , 2025 | 04:28 AM

నీట్‌ పరీక్ష కేంద్రంలో జంధ్యం తొలగించాలంటూ సూచించడంతో విద్యార్థి తన తండ్రికి ఇచ్చి పరీక్ష రాశాడు. ఈ ఘటనపై బ్రాహ్మణులు కలబురగిలో ఆందోళనకు దిగుతూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కలబురగిలో నిరసన

బెంగళూరు, మే 4 (ఆంధ్రజ్యోతి): నీట్‌ పరీక్ష రాసేందుకు వెళ్లిన విద్యార్థి జంద్యం తొలగించిన ఘటన ఆందోళనకు దారితీసింది. కర్ణాటక రాష్ట్రం బీదర్‌ జిల్లా బసవకల్యాణ తాలూకా బెటబలగుంద గ్రామానికి చెందిన శ్రీపాదపాటిల్‌ కలబురగిలోని సెయింట్‌ మేరీ పాఠశాలలో ఆదివారం నీట్‌ పరీక్షకు వెళ్లాడు. పరీక్ష కేంద్రంలో ప్రవేశించే సమయంలో జంధ్యం తొలగించాలని సూచించారు. దీంతో పరీక్షను కోల్పోవాల్సి వస్తుందని వెంటనే ఆ విద్యార్థి జంధ్యాన్ని తొలగించి, కేంద్రం వద్ద వేచివున్న తండ్రికి ఇచ్చి లోపలికి వెళ్లాడు. విషయం కాసేపటికే వైరల్‌ కావడంతో కలబురగిలోని బ్రాహ్మణులు ఆందోళనకు దిగారు. జంధ్యం తొలగించాలని సూచించిన అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


ఇవి కూడా చదవండి

Pehalgam Terror Attack: ప్రధాని మోదీతో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ భేటీ..

India Vs Pakistan: భారత్ సైనిక సమాచారం పాక్‌కు చేరవేత.. ఇద్దరి అరెస్ట్

Rahul Gandhi: సిక్కుల ఊచకోతపై రాహుల్ గాంధీ స్పందన

For National News And Telugu News

Updated Date - May 05 , 2025 | 04:37 AM