ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi Visit: వ్యక్తిగత కారణాలతోనే వెళ్లలేదు

ABN, Publish Date - May 15 , 2025 | 04:20 AM

విమానాశ్రయంలో గవర్నర్‌కు స్వాగతం పలకలేకపోవడంపై వ్యక్తిగత కారణాలే కారణమని ఏపీ భవన్‌ కమిషనర్‌ లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. గవర్నర్‌కు ఈ విషయం ముందుగానే తెలియజేశానని, అపోహలు కలిగించే ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు.

గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి: లవ్‌ అగర్వాల్‌

న్యూఢిల్లీ, మే 14(ఆంధ్రజ్యోతి): ఢిల్లీ పర్యటనకు వచ్చిన రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు విమానాశ్రయంలో ప్రొటోకాల్‌ ప్రకారం ఆహ్వానం పలికేందుకు తాను వ్యక్తిగత కారణాలతో వెళ్లలేకపోయానని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌(ఆర్‌సీ) లవ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. గవర్నర్‌కు ఈ విషయం తెలిపి, ముందస్తుగా అనుమతి తీసుకున్నట్లు వెల్లడించారు. గవర్నర్‌కు ఎయిర్‌పోర్టులో ఆహ్వానం పలకకుండా అవమానించారని వస్తున్న ఆరోపణలపై ‘ఆంధ్రజ్యోతి’ లవ్‌ అగర్వాల్‌ను సంప్రదించింది. ఆయన స్పంది స్తూ.. ఢిల్లీకి వచ్చిన గవర్నర్‌ నజీర్‌ను ఏపీ భవన్‌లోని గవర్నర్‌ గెస్ట్‌హౌ్‌సలో మంగళవారం కలిశానని తెలిపారు. ఆహ్వానం పలకడానికి తాను రాలేకపోవడానికి గల కారణాలను గవర్నర్‌కు వివరించినట్టు చెప్పారు. కాగా ఏపీ భవన్‌లోని ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ భూమిని కాపాడేందుకు కృషి చేస్తున్న కమిషనర్‌ పట్ల ఆక్రమణదారులకు కొమ్ముకాసే కొందరు కుట్రకు పాల్పడుతూ తప్పు డు ప్రచారం చేస్తున్నారని భవన్‌లో చర్చ జరుగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్

Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్

Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 15 , 2025 | 04:20 AM