ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Typhoon Kammuri : ఫిలిప్పీన్స్‌ను కుదిపేసిన తుఫాను.. 241మంది మృతి

ABN, Publish Date - Nov 07 , 2025 | 04:57 AM

ఫిలిప్పీన్స్‌పై విరుచుకుపడిన కల్మేగీ తుఫాను ఆ దేశాన్నికుదిపేసింది.

మనీలా, నవంబర్‌ 6: ఫిలిప్పీన్స్‌పై విరుచుకుపడిన కల్మేగీ తుఫాను ఆ దేశాన్నికుదిపేసింది. తుఫాను ధాటికి 241మంది మరణించగా, 127మంది గల్లంతయ్యారు. చాలా మరణాలు ఆకస్మిక వరదల్లో మునిగిపోవడం వల్లే సంభవించాయని అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావంతో ముఖ్యంగా సెబూ ప్రావిన్స్‌ విపరీతమైన నష్టాన్ని చవిచూసింది. ఈ నగరంలో ఒకేరోజులో దాదాపు ఒకటిన్నర నెలల వర్షపాతం నమోదైంది. ఫలితంగా వరదలు నివాస ప్రాంతాలను ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో దేశ అధ్యక్షుడు మార్కోస్‌ జూనియర్‌ దేశవ్యాప్తంగా అత్యవసర స్థితిని ప్రకటించారు.

Updated Date - Nov 07 , 2025 | 04:57 AM